ఈ స్టాల్ను తెలంగాణ జైళ్ల శాఖ డైరక్టర్ జనర్ సౌమ్యా మిశ్రా ( Soumya Mishra ) ప్రారంభించారు. తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, అదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, చర్లపల్లి, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లోని జైళ్లలో ఖైదీలు తయారు వస్తువులను అందుబాటులో ఉంచారు.