Hyderabad Zoo : జూ పార్కుకు వెళ్తున్నారా ? మరి టికెట్ల ధరలు పెరిగాయని తెలుసా?
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
Telangana tourism and Travel Guide and Updates
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…
ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ? అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో…
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE 2025) అని కూడా పిలుస్తుంటారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ నుమాయిష్ను (Hyderabad Numaish 2025) ఇప్పటి వరకు 17.46 లక్షల మంది సందర్శించారు.
Empowering Naturalists – తెలంగాణ ప్రభుత్వం ఇకో పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పోరేషన్ ఇటీవలే నేచర్ గైడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రెయిల్స్ (Deccan Woods and Trails) అనే పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతరలో మేడారం జాతర కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. 2024 లో మేడారం జాతర వైభవంగా జరగగా తాజాగా మినీ మేడారం (Mini Medaram 2025) జాతర ప్రారంభమైంది. ఈ జాతర విశేషాలు మీకోసం.
హైదారాబాద్లో శ్రీకృష్ణుడి భక్తులకు శుభవార్త. నగరంలోని సీతారాంబాగ్లో అరుదైన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగింది ( Venu Gopala Swamy Statue ). ఈ విగ్రహాన్ని మలచింది ఎవరో తెలుసా ?…అయోధ్యలో బాలరాముడి ప్రసన్నవదన శిల్పాన్ని మలచి, కోట్లాది మంది భారతీయుల కలలకు ఒక రూపాన్ని ఇచ్చిన అరుణ్ యోగిరాజ్.
హైదరాబాద్ నగరవాసుల కోసం ఇటీవలే ఎక్స్పీరియం ఇకో పార్కు ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడికి వెళ్లాక టైమ్ ఉంటే దగ్గర్లో ఇంకేం చూడొచ్చు అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ( Places Near Experium Eco Park )ఈ ఇకో పార్కుకు సమీపంలో లేదా దారిలో, కొంచెం దూరంలో ఉన్న 10 సందర్శనీయ స్థలాలేంటో మీకు సూచిస్తున్నాను.
హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.
ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ( Cyberabad Traffic Pulse ). ఈ సర్వీస్ వల్ల రియల్ టైమ్లో ట్రాఫిక్ అప్టేడ్స్ మీ మొబైల్కి అందుతాయి. అది కూడా క్షణాల్లో. ఈ సేవను ఎలా పొందాలి ? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా ?
నాంపల్లిలో జరిగే నుమాయిష్కు ప్రతీ సంవత్సరం జనవరి 31వ తేదీన చిల్డ్రన్స్ డే స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారు. అందులో భాగంగా పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. వారికి ఎలాంటి టికెట్ తీసుకునే ( Childrens Day at Numaish 2025 ) అవసరం లేదు. మరి నుమాయిష్ టైమింగ్ ఏంటి ? ఏజ్ లిమిట్, చిల్డ్రన్స్ స్పెషల్ డే రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుందామా ?
హైదరాబాద్లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park ) ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.
Experium Eco Park : హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరానికి దగ్గర్లోనే ఒక ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ పార్క్ అయిన ఎక్స్పీరియం పార్క్ ప్రారంభమైంది. ఈ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కు అందం చూస్తూ దాని గురించి తెలుసకుందాం.
మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు( Hyderabad Kite Festival 2025) పతంగుల ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదిగా జరుగుతున్న ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో హైలైట్స్ మీకోసం..
సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. ఓల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా ఇష్టం. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడికి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్ను ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి.
తెలంగాణలో సందర్శనీయ ప్రాంతాలు, పార్కులు, మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇకపై మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు ” మీ టికెట్ ” ( Mee Ticket App ) ఒకే యాప్ వినియోగించి బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్లో ప్రదర్శిస్తారు.
పది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలకు, పురుషులకు ఈ రోజు హైదారాబాద్ ఎగ్జిబిషన్లోకి అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ రోజు లేడీస్ స్పెషల్ డే ( Ladies Day Celebrations 2025 )