అజర్ బైజాన్కు భారతీయులు ఎందుకు వెళ్తున్నారు ? – Top Places In Azerbaijan
ఇటీవల కాలంలో భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో అజర్ బైజాన్ ( Azerbaijan ) కూడా ఒకటి.
Travel Tips In Telugu For The budding and Aspiring Travellers. These Tips will Help You To be The Best Traveller i.e Prayanikudu
ఇటీవల కాలంలో భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో అజర్ బైజాన్ ( Azerbaijan ) కూడా ఒకటి.
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు( Hyderabad Kite Festival 2025) పతంగుల ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదిగా జరుగుతున్న ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో హైలైట్స్ మీకోసం..
మామూలుగా ఒక రైల్వేస్టేషన్లోకి వెళ్లాలి అంటే ప్లాట్ ఫామ్ టికెట్ కావాలి. అయితే ఈ రైల్వేస్టేషన్లోకి వెళ్లాలి అంటే మాత్రం వీసా కావాలి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ పేరు అట్టారి రైల్వే స్టేషన్ ( Attari Railway Station ). ఈ స్టేషన్ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీ కోసం
మకర సంక్రాంతి సందర్భంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పతంగులు పండగను నిర్వహిస్తారు. అయితే కైట్ ఫెస్టివల్ అనేది మన భారత దేశానికి మాత్రమే పరిమితం ( International Kite Festivals ) అయిన వేడుక కాదు. అంతర్జాతీయంగా అనేక దేశాలు వివిధ సందర్బాలత్లో గాలిపటాల వేడుకను నిర్వహిస్తాయి. ఆ దేశాలు ఇవే.
సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. ఓల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా ఇష్టం. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు.
హరిద్వార్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే ప్రాంతాల్లో హరికి పౌరీ ( Har Ki Pauri ) ఘాట్ తప్పకుండా ఉంటుంది. ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. హరీకి పౌరీ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆధ్మాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడికి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్ను ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి.
పండగకు తమ సొంతవూరుకు వెళ్లేవారి కోసం సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు ( Sankranti Safety Tips ) చేశారు. మీరు ఇంట్లో లేని సమయం మీ ప్రాపర్టీ సేఫ్గా ఉండేందుకు పోలిసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే !
ఇటీవలే హాన్లీ సంస్థ విడుదల చేసిన పాస్పోర్టు ఇండెక్స్లో ( Henley Passport Index 2025 ) సింగపూర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించింది.
అరుదైన పక్షులకు తాత్కాలిక అతిథ్య ఇచ్చే నేలపట్టులో నాలుగేళ్ల తరువాత ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుక ( Flamingo Festival 2025 at Nelapattu ) విశేషాలు, ముఖ్యమైన తేదీలు ఇవే.
తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టూరిస్టు డెస్టినేషన్ పేర్లలో వంజంగి ( Vanjangi trek ) పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంజంగికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడి మేఘాలను, సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది తెల్లారి 3 నుంచే ట్రెక్కింగ్ మొదలు పెడతారు.
భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…
ధూల్పేట్లో వినాయకుడి విగ్రహాలతో పాటు గాలిపటాలను కూడా తయారు చేసి అమ్ముతారు. సంక్రాంతి సందర్భంగా ధూల్పేట్ పతంగుల మార్కెట్ ( Dhoolpet Patang Market ) విశేషాలు మీ కోసం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ఏంటి అని ఎవరినైనా అడిగితే వెంటనే మహా కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) అని చెబుతారు. కుంభ మేళాలో ఏం చేయాలి ? ఏం చేయడకూడదు అనేది తెలుసుకుంటే ఈ ఆధ్మాత్మిక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
పంట చేతికి వచ్చిన సందర్భంగా దేశంలో చాలా మంది సంక్రాంతి, పొంగల్, లోహ్రీ సెలబ్రేట్ చేస్తుంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పతంగుల ప్రేమికులు కలిసి కైట్ ఫెస్టివల్ ( Kite Festivals 2025 ) చేసుకుంటారు. అలాంటి కొన్ని నగరాలు ఇవే..
చైనా సందర్శించాలి అనుకుంటున్న భారతీయ పర్యాటకులకు శుభవార్త. వీసా ఫీస్ పాలసీని ( China Visa Fees ) 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగించనున్నట్టు భారత్లోని చైనా ఎంబసి ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు తగిన వెసులుబాటు కల్పించే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.
ఈ మేళాలో ( Know Your Army Mela 2025 ) భారతీయ ఆర్మీ ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తుంది చూడవచ్చు. ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ ఎలా సిద్ధం అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచో తెలుసా మరి?
మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.
కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు ఉంటాయి. పాత సంవత్సరంలో జరగని విషయాలు, పనులు ఈ సంవత్సరం జరుగుతాయి అని చాలా మంది ఆశపడతారు. ఇలాంటి ఆశలతోనే ప్రపంచంలోని ప్రతీ దేశం కొత్త సంవత్సరాన్ని వేడుకగా , వారి ఆచారాలు, విధానాల ప్రకారం సెలబ్రేట్ చేస్తుంది. ఏ దేశం ఎలా సెలబ్రేట్ ( New Year 2025 Celebrations) చేస్తుందో ఈ స్టోరీలో చదవండి.