Nepal Floods: నేపాల్లో భారీ వరద బీభత్సం.. 157 మంది మృతి, 400 మందికిపైగా గల్లంతు
Nepal Floods: నేపాల్లో భారీ ఫ్లాష్ ఫ్లడ్ బీభత్సం సృష్టించింది. ఆగస్టు 26న నేపాల్–చైనా సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో (Rasuwa) భోటే కోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
