Papavinasanam Dam: పాపవినాశనంలో బోటింగ్ వివాదం…అటవీ శాఖ ప్రకటన
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
Latest Travel News and Trending Topics Around The World. Don’t Miss Our Next Post, It May Be The Best News You Read Today !
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి.
ఇటీవలే హైటెక్ సిటీలో ఇండియాలోనే అతిపెద్ద టీ కేఫ్ (Hitech City Cafe Niloufer) ప్రారంభించారు కేఫ్ నిర్వహాకులు. ప్రస్తుతం ఈ కేఫ్ రెంటు విషయం హాట్ టాపిక్గా మారింది. ఒక టీ కేఫ్కు రెంటు ఈ మాత్రం ఉంటుందా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే నెలకు రూ.40 లక్షల రెంటు కట్టేలా 10 సంవత్సరాల పాటు లీజ్కు తీసుకున్నారు.
అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్ను (Araku Coffee) ప్రారంభించారు.
హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 2025 మార్చి 8వ తేదీన మహాశాంతి అభిషేకం (Maha Shanti Abhishekam) శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Vontimitta Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రచారం వేగంగా జరుగుతోంది. మరెన్నో విషయాలు ఈ పోస్టులో
నగర ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించడంతో పాటు, జాగ్రత్తగా రోడ్డు దాటే విషయంలో (Hyderabad Metro) హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) స్కైవాక్ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. మెరుపువేగంతో మరిన్ని స్కైవాక్స్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది.
ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ దేశం అయిన ఉత్తర కొరియా (North Korea) టూరిజంపై ఫోకస్ చేస్తోంది. ఆర్థికంగా పుంజుకునేందుకు విదేశీ పర్యాటకులను ఆనుమతిస్తోంది.
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
ప్రతీ సంవత్సరం మహా శివరాత్రి అనంతరం (Bhagwan Balayogeswarula Teertham) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివరంలో భగవాన్ బాలయోగీశ్వరుల తీర్థం) జరుగుతుంది. ఈ తీర్థానికి దూరదూరం నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా ఈ తీర్థం విశేషాలు …
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వే స్టేషన్ను (Kadapa Railway Station) అప్గ్రేడ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఒక్కసారి ఈ పనుల పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ ఇలా కనిపించనుంది…
క్యాష్లెస్ టికెటింగ్ దిశలో దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తన యూటీఎస్ (UTS App) మొబైల్ యాప్ను ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.
తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…
ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ? అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో…
కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.
కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్హైకింగ్తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.
పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్లో పెట్టింది ఉక్రెయిన్. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.