Maha Kumbh Mela Darshan From Train
|

Maha Kumbh Mela View : రాత్రి వేళలో కుంభ మేళా వైభవాన్ని చూపించిన ప్రయాణికుడు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన కుంభ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే సుమారు 2 కోట్ల మంది కుంభ మేళాకు ( Maha Kumbh Mela View ) వెళ్లి పవిత్ర స్నానం ఆచరించారు. అయితే కుంభ మేళాకు వెళ్లని వాళ్ల కోసం ఆ వైభవం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేశాడు ఒక ప్రయాణికుడు. తను ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి కుంభమేళా ప్రాంగణాన్ని చూపించాడు. ఈ ఏర్పాట్లు చూసి అద్భుతం అంటున్నారు నెటిజెన్లు.

har ki pauri
| | |

Har Ki Pauri At Haridwar : శ్రీహరి పాదాలు మోపిన హరిద్వార్‌లోని హరికి పౌరీ ఘాట్ విశిష్టతలు

హరిద్వార్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే ప్రాంతాల్లో హరికి పౌరీ ( Har Ki Pauri ) ఘాట్ తప్పకుండా ఉంటుంది.  ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. హరీకి పౌరీ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆధ్మాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. 

Dev Prayag Sangam Prayanikudu
| | | |

గంగా నది అసలు ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే -Dev Prayag Importance

భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…

Maha Kumbh Mela View
| |

Maha Kumbh Mela 2025 Rules : కుంభ మేళాలో ఈ 8 పనులు అస్సలు చేయకండి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ఏంటి అని ఎవరినైనా అడిగితే వెంటనే మహా కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) అని చెబుతారు. కుంభ మేళాలో ఏం చేయాలి ? ఏం చేయడకూడదు అనేది తెలుసుకుంటే ఈ ఆధ్మాత్మిక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

Spl Trains To Maha Kumbh Mela From Vijayawada and Andhra Pradesh
| |

తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు మరో 26 రైళ్లు | Spl Trains to Kumbh Mela

మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్‌తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.

IRCTC Maha Kumbh Gram (1)
|

మహాకుంభ గ్రామంలో టెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ? | IRCTC Maha Kumbh Gram

మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.

20 places to visit in prayagraj
| |

ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే ఈ 22 ప్రదేశాలు అస్సలు మిస్ అవ్వకండి | 22 Places To Visit In Prayagraj During Kumbh Mela

ప్రయాగ్‌రాజ్‌ అనేది ఆధ్మాత్మికంగా అత్యంత విశిష్టమైన స్థలం. దీంతో పాటు ఎన్నో వారసత్వ కట్టడాలు, నేచర్ బ్యూటీ వంటి ఎన్నో కారణాల వల్ల ప్రయాగ్‌రాజ్‌ ( Prayagraj ) మంచి ట్రావెల్ డెస్టినేషన్‌గా మారింది.

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information
| |

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.

Telugu Devotees In Kumbh Mela
| | |

కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 16 ప్రత్యేక ట్రైన్లు | Spl Trains To Kumbh Mela 2025 From Telugu States

2025 లో జరగబోయే మహాకుంభ మేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ( South Central Railway ) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని గమనించి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ( Trains To Kumbh Mela 2025 ) ప్రకటించింది.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

కుంభ మేళాలో తప్పిపోతే ఏం చేయాలి ? | Missing In Maha Kumbh 2025

Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| |

కుంభ మేళాలో తొలిసారి అండర్ వాటర్ డ్రోన్..ఎలా పని చేస్తుందంటే… | Water Drone In Maha Kumbh Mela 2025

మహాకుంభ మేళాలో రక్షణ విషయంలో పోలీసు యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరిగే ప్రయాగ్ రాజ్‌లో అండర్ వాటర్ డ్రోన్లను ప్రవేశపెట్టింది యూపీ పోలీసు శాఖ. ఈ డ్రోన్లు నీటిలోపల ఉన్న వస్తువులను గుర్తించగలవు. ప్రాదేశిక్ ఆర్మడ్ కాంస్టాబులరీ, వాటర్ పోలీసు సంయుక్తంగా ఈ డ్రోన్లను నిర్వహించనున్నారు.

Maha Kumbh Mela 2025
| |

కుంభ మేళాలో పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ? వాటి తేదీలేంటి ? | What Is Shahi Snan In Maha kumbh Mela 2025

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి. 

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains From Vizag
|

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains From Vizag

వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఈ మేళాకు వెళ్లాలనుకుంటున్న తీర్థయాత్రికుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ( East Coast Railway) ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు విశాఖపట్టణం నుంచి గోరఖ్‌పూర్, దీన్ దయాల్ ఉపధ్యాయ రైల్వేష్టేషన్ ( Maha Kumbh Mela Trains )  వరకు వెళ్లనున్నాయి

Kashi Travel Guide and Information in Telugu
| |

Kashi Travel Guide : కాశీ నగరం విశేషాలు…కాశీలో ఆలయాలు..కాశీ చరిత్ర, కాశీ ట్రావెల్ గైడ్ 

భారత దేశంలో కాశీ నగరం, రామేశ్వరానికి ఉన్న ప్రాధాన్యత మరో నగరానికి లేదు. మరీ ముఖ్యంగా కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ( Kashi Travel Guide ) ఒకటి. ఈ నగరం, భూమి ఉన్నంత వరకు ఉంటుంది అంటారు. అంతటి మహామాన్వితమైన ప్రదేశమే కాశీ. ఈ స్టోరిలో కాశీ నగరంలో ఏం చూడాలి, కాశీ చరిత్ర ఏంటి ఆధ్మాత్మిక ప్రాధాన్య ఏంటి ? కాశీ వారణాసికి పేర్ల ప్రాధాన్యత..ఇలా కంప్లీట్ సమాచారం మీ కోసం.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).