43 రోజుల్లో హైదారాబాద్ నుమాయిష్ను ఎంత మంది సందర్శించారో తెలుసా ? | Hyderabad Numaish 2025
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE 2025) అని కూడా పిలుస్తుంటారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ నుమాయిష్ను (Hyderabad Numaish 2025) ఇప్పటి వరకు 17.46 లక్షల మంది సందర్శించారు.