Spl Trains To Maha Kumbh Mela From Vijayawada and Andhra Pradesh
| |

తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు మరో 26 రైళ్లు | Spl Trains to Kumbh Mela

మహా కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు కుంభేళాకు వెళ్లనున్నారు. వీరి కోసం దకిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ( Spl Trains to Kumbh Mela ) ప్రకటించింది. ఈ ట్రైన్లు విజయవాడ, సికింద్రబాద్‌తో పాటు ఇతర స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి.

South Central Raiways to run 62 spectial trains from telugu states to sabarimala 3
|

Sabarimala Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు, వివరాలు ఇవే !

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులకు శుభవార్త. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శమరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ( Sabarimala special trains ) ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉండనున్నాయి ? ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్లనున్నాయి ? ఏఏ స్టేషన్లో ఆగనున్నాయో పూర్తి వివరాలు ఈ పోస్టులో అందిస్తున్నాను. చదవండి.షేర్ చేయండి