Srirangam Travel Guide 2025: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం – History, Darshan, Timings & Tips
Srirangam Travel Guide 2025 : కొన్ని ఆలయాలకు దర్శనం కోసం మనమే వెళ్తాం…
కానీ కొన్ని ఆలయాలు మనల్ని పిలుస్తాయి.
శ్రీరంగం — ఆలాంటి ఆలయమే..
Srirangam Travel Guide 2025 : కొన్ని ఆలయాలకు దర్శనం కోసం మనమే వెళ్తాం…
కానీ కొన్ని ఆలయాలు మనల్ని పిలుస్తాయి.
శ్రీరంగం — ఆలాంటి ఆలయమే..
సమ్మర్లో ఎక్కువ మంది విజిట్ చేసే హిల్ స్టేషన్లో ఊటి కూడా ఒకటి. ఎండాకాలం చాలా మంది పర్యాటకులు ఊటికి (Ooty’s E Pass System) వెళ్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఊటి వెళ్లడానికి భయపడుతున్నారు. వెళ్లినా వెనక్కి వెచ్చేస్తున్నారు. ఎందుకంటే…
భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు.
బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని ( New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది. ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.
తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.
పళని క్షేత్రం ( Palani Temple) చాలా పురాతనమైనది. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కావడి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి అభిషేకం చేసి తరువాత ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.
ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వరాలయ ఆలయాన్ని (Brihadeeswara Temple ) పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తారు.