తెప్పోత్సవం: 2వ రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారిని దర్శించుకున్న భక్తులు | Tirumala Teppotsavam 2025

Tirumala Teppotsavam 2025

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి.  2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.

error: Content is protected !!