Jyoti Malhotra : దేశ రహస్యాలను పాక్‌కు చేరవేసిన యూట్యూబర్…

jyoti malhotra

Who is Jyoti Malhotra? TJyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ యూబ్యూబర్ జ్యోతి మల్హోత్రను గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో య్యూట్యూబ్ ఛానెల్ నడుపుతోన్న జ్యోతికి 3,77,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు భారత దేశానికి సంబంధించిన కీలక విషయాలను షేర్ చేస్తుందని తెలియడంతో ఆమె సబ్‌స్క్రైబర్లు షాక్‌కు గురయ్యారు.he YouTuber Arrested for Alleged Spying for Pakistan

Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు  చేసుకున్న అదానీ ఎయిర్‌పోర్ట్

adani airports

చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్ట‌నర్‌షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.

Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? 

Miss World 2025

Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్‌‌తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్‌కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ? 

ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

hemkunt express

తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది

Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

act of kindness

Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్ 

Cautionary Tale

ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.

Universal Studios : భారత్‌లో యూనివర్సల్ స్డూడియోస్ థీమ్ పార్క్…2027 వరకు కంప్లీట్

Universal Studios

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు…అసలేం జరిగింది ? | Naa Anveshana Anvesh

Prayanikudu

ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ట్రావెల్ వ్లాగర్ అన్వేష్‌పై కేసు నమోదు అయింది (Naa Anveshana Anvesh). సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో మరో జూపార్కు…మరి నెహ్రూ జూపార్క్‌ను తరలిస్తారా ? | Hyderabad To Get Second Zoo

Nehru Zoological Park Summer Camp

హైదరాబాద్‌లో త్వరలో మరో జూపార్క్ అందుబాటులోకి (Hyderabad To Get Second Zoo)  రానుంది. ఈ కొత్త జూ పార్కులో ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చే అరుదైన జంతువులు సందడి చేయనున్నాయి. ఈ ప్రతిష్మాత్మక ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలోని ముచ్చర్లలో చేపట్టనున్నారు. 

వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback

TTD WhatsApp Feedback

తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను (TTD WhatsApp Feedback) లాంచ్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధానం వల్ల భక్తుల నుంచి ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడం వాటిని స్ట్రీమ్‌లైన్ చేయడం సులభతరం అవనుంది.

ఇండియాలో తొలి లా టోమాటినా ఫెస్టివల్ హైదారాబాద్‌లో – Hyderabad La Tomatina Festival

Prayanikudu

యూరోప్‌లోని స్పెయిన్‌లో జరిగే లా టోమాటినా ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదిక (Hyderabad La Tomatina Festival) కానుంది. 2025 మే 11వ తేదీన ఎక్స్‌పీరియం ఇకో పార్కులో జరగనున్న ఈ వేడుకకు అంతర్జాతీయంగా మంచి క్రేజ్ ఉంది. ఈ వేడుకలో సంగీతం, ఉత్సాహంతో పాటు టోమాటోలను విసురుతూ సంబరాలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

సమ్మర్‌ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? తెలుగు రాష్ట్రాల్లో టాప్ 16 డెస్టినేషన్స్… Summer Destinations In Telugu States

Araku valley (1)

సమ్మర్‌లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఎక్కడికి వెళ్లాలి అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మీ కోసం తెలుగు రాష్ట్రాల్లో అందమైన 14 ప్రదేశాల జాబితాను (Summer Destinations In Telugu States) సిద్ధం చేశాం. 

Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్

Prayanikudu

భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది. 

సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కొత్త లుక్కు చూశారా | Sullurpet Railway Station

Sullurupet Railway Station

అమృత్‌ భారత్‌ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్‌లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ( Sullurpet Railway Station) అప్‌గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.

భారీ బందోబస్తు మధ్య తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు… | Char Dham Yatra 2025 Begins

Char Dham yatra 2025 Begins

హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్‌ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు. 

కశ్మీరులో 44 పర్యాటక ప్రదేశాల మూసివేత..| Kashmir Tourist Spots

Kashmir Tourism Spots

పహల్గాం ఉగ్రదాడి తరువాత అలాంటి ఘటనలు పునావృతం కాకుండా రక్షణ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల స్థావరాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీరులో ఉన్న సగానికిపైగా పర్యాటక ప్రదేశాలను (Kashmir Tourist Spots) అధికారులు మూసివేయించారు.

కేదార్‌నాథ్‌కు డోలీలో బయర్దేరిన బాబా కేదార్‌… మే 2వ తేదీ నుంచి భక్తులకు దర్శనం | Kedarnath Temple

Kedarnath Yatra 2025

కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది  భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.

” భయపడి క్యాన్సిల్ చేసుకోలేదు ” ఉగ్రదాడి జరిగిన నెక్ట్స్ డే డాల్ సరస్సులో షికారా రైడ్ చేసిన మహిళ | Shikara Ride

Shikara Ride in Dal Lake

Shikara Ride : పహల్గాం‌లో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.

వీసా లేకుండా ఈ 41 దేశాల ప్రజలు అమెరికా వెళ్లొచ్చు… ఈ లిస్టులో భారత్ పేరుందా? | Visa Free US Travel

Visa Free US Travel

యునైటెడ్ స్టేట్స్ వేవర్ ప్రోగ్రామ్ (Unite States Waiver Program) వల్ల కొన్ని దేశాల ప్రజలు ఎలాంటి వీసా అవసరం లేకుండా (Visa Free US Travel) అమెరికాకు వెళ్లే అవకాశం లభించింది. ఇందులో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో ఉండే అకాశం ఉంటుంది. ఇందులో ఏఏ దేశాలు ఉన్నాయి…అందులో భారత్ పేరు ఉందా అనేది ఈ పోస్టులో మనం తెలుసుకుందాం.  

error: Content is protected !!