Jagruti Yatra: భారతీయ రైల్వే బంపర్ ఆఫర్.. రూ. 25తో దేశం మొత్తం తిరగొచ్చు.. ఎలాగంటే
Jagruti Yatra: భారతదేశ సంస్కృతి, సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు… ఇలాంటి దేశంలో ప్రయాణించాలనే కోరిక ఎవరికి ఉండదు?
Travel guide and tourism information of Indian Railways & IRCTC
Jagruti Yatra: భారతదేశ సంస్కృతి, సహజ సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు… ఇలాంటి దేశంలో ప్రయాణించాలనే కోరిక ఎవరికి ఉండదు?
IRCTC : మన పెద్దలకు, తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
Indian Railways : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని విస్తరిస్తున్నాయి.
IRCTC : ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ టూరిజం ఒక స్పెషల్ టూర్ ప్యాకేజ్ను అందుబాటులోకి తెచ్చింది.
Travel Insurance : రైలులో ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, ప్రయాణంలో అనుకోని ప్రమాదాలు జరిగితే?
Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవర్మం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) ప్రకటిచింది. ప్రయాణికులు రద్దీని గమనించి 14 స్పెషల్ ట్రైన్ సర్వీను నడపనున్నట్టు తెలిపింది.
Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్ను ప్రకటించింది.
Railway Rules : రైలు ప్రయాణాలు చాలామందికి సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఏసీలు పనిచేయకపోవడం, రైలు ఆలస్యంగా నడవడం, లేదంటే రైలు దారి మళ్లించడం వంటివి.
Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.
IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).
తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.
క్రియేటివ్గా ఆలోచించిన డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే భారతీయ రైల్వే మీలాంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు నెక్ట్స్ జెనరేషన్ డిజిటల్ క్లాక్ డిజైన్ (Digital Clock Design Contest) చేసిన వారికి రూ.5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
అమృత్ భారత్ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ( Sullurpet Railway Station) అప్గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.
చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.
భారత్లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.
ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది.
భారత్ అంటే ఏంటో భారత్కు వస్తేనే తెలుస్తుంది. అలాగే భారత్ ఏంటే ఏంటో తొలిసారి భారత్కు వచ్చిన వారిని అడిగితేనే తెలుస్తుంది. ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న మన దేశానికి వచ్చిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ రైళ్లో ఉండగానే ఫుడ్ డిలివరి యాప్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన సీటు వద్దకే ఆర్డర్ ఫుడ్ రావడంతో (On-Train Food Delivery) అవాక్కయ్యాడు..భారత్ నుంచి నేర్చుకోమని యూకేకు సలహా ఇచ్చాడు.