Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్
Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.
Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.
Hyderabad Food : హైదరాబాద్ అంటేనే బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ నగరం సరికొత్త రుచులను స్వాగతిస్తోంది. కోరియన్ ఫుడ్ అంటే గతంలో పెద్ద రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, ఎన్ఆర్ఐల (NRIs) కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.
Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
Happiest Countries : ప్రపంచంలో ఏ దేశాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఏ దేశాల ప్రజలు చాలా బాధగా ఉన్నారు అనే దానిపై తాజాగా ఒక నివేదిక వచ్చింది. ‘ప్రపంచ సంతోష నివేదిక 2025’ (World Happiness Report 2025) పేరుతో వచ్చిన ఈ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.
Sree Padmanabhaswamy Temple : ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి నిలయమైన భారతదేశంలో కొన్ని ఘటనలు అరుదుగా, అత్యంత ప్రాముఖ్యతతో జరుగుతాయి. అలాంటి ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ఘట్టానికి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం (Sree Padmanabhaswamy Temple) సిద్ధమవుతోంది.
India Pilgrimage : భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి కొండ, నది, ఆలయం వెనుక ఒక పవిత్రమైన కథ, ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా భక్తులు, సాధువులు, పండితులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించడానికి ఎన్నో దారులను అనుసరించారు.
Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.
India Islands : భారతదేశం అనగానే మనకు విస్తారమైన భూభాగం, అద్భుతమైన అందాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ అద్భుతమైన, విభిన్నమైన దేశంలో 1,382 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా దీవులు నిర్జనమైనవి ( uninhabited ).
Sri Lanka Solo Trip: 43 ఏళ్ల ఒక మహిళకు గతేడాది ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె తల్లికి ‘మైలోమా’ అనే అరుదైన, నయంకాని రక్తం క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. జీవితం చాలా చిన్నదని అప్పుడే ఆమెకు అర్థం అయింది.
UNESCO Temples : మన దక్షిణ భారతదేశం పురాణాలకు, శిల్పకళా నైపుణ్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రతి దేవాలయం ఒక అద్భుతమైన కథను చాటి చెబుతుంది. ఈ అద్భుతాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు,
No Airport Nations :ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రజల రాకపోకల కోసం, వాణిజ్యం కోసం విమానాశ్రయాలపైనే ఆధారపడుతున్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలకు మాత్రం సొంత విమానాశ్రయాలు లేవు.
Who is Jyoti Malhotra? TJyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ యూబ్యూబర్ జ్యోతి మల్హోత్రను గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో య్యూట్యూబ్ ఛానెల్ నడుపుతోన్న జ్యోతికి 3,77,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్కు భారత దేశానికి సంబంధించిన కీలక విషయాలను షేర్ చేస్తుందని తెలియడంతో ఆమె సబ్స్క్రైబర్లు షాక్కు గురయ్యారు.he YouTuber Arrested for Alleged Spying for Pakistan
Turkey Wedding Industry: టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్కాట్ చేస్తున్నారు.
చైనాకు చెందిన డ్రాగన్ పాస్తో అదానీ ఎయిర్పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్టనర్షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.
అద్భుతమైన వాస్తు శిల్పకళకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప ఆలయం (Ramappa Temple) చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. ఇటీవలే ప్రపంచ సుందురీమణులు దర్శించుకున్న తెలంగాన శిల్పకళా రాజసానికి, ఆధ్మాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు.
Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ?
తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది