Adi Kailash Yatra 2025 : ఏప్రిల్ 30 నుంచి ఆది కైలాష్ యాత్రకు ఐఎల్పి జారీ షురూ
ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025) వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు.