Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?

Prayanikudu

Air India Crash : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అద్భుత రీతిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు.. 11A సీటు వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

Prayanikudu

Ahmedabad Plane Crash : గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వకుమార్ అనే 38 ఏళ్ల ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడడం సంచలనం సృష్టించింది. ఈ భయంకరమైన ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు.

error: Content is protected !!