AP Tourism : ఏపీలో పర్యాటక రంగం పరుగులు.. సోంపేట, తావిటి మండలాల్లో 3 చిత్తడి నేలలతో టూరిజం కారిడార్
AP Tourism : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
AP Tourism : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
Indian Railways : పండగల వేళ ప్రయాణికులకు రైల్వే శుభవార్త అందించింది.
AP Tourism : ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలుతో పాటు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు అనేక భారీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనంతో పాటు, ఆయన లడ్డూ ప్రసాదం కూడా భక్తులకు ఒక మధురానుభూతిని అందిస్తుంది.
Vinayaka Chavithi : వినాయక చవితి వేడుకలు దేశమంతా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా అడ్డంకులన్నీ తొలగించే విఘ్నేశ్వరుడు వాడవాడలా పూజలు అందుకుంటున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాక్లెట్ గణపతి, బాల గణపతి వంటి విగ్రహాలతో గతంలో ప్రత్యేకత చాటుకున్న నిర్వాహకులు, ఈసారి ఏకంగా రెండు వేల కిలోల వెండితో తయారు చేసిన మహాగణపతిని భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. వెండి విగ్రహం…
New Mini Airports : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త ప్లాన్ వేసింది.
Tourist Places in AP: వర్షాకాలం అంటేనే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే కొండలు, పొంగి పొర్లే జలపాతాలు,
Pennahobilam Temple : అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఇప్పుడు ప్రకృతి సోయగాలతో కొత్త అందాలను సంతరించుకుంది.
Airfare : ఉపాధి కోసం ఏపీ, తెలంగాణ నుంచి దుబాయ్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం యూఏఈ వెలుపల ఉండి, ఆగస్టు 15 తర్వాత తిరిగి వెళ్లాలనుకుంటున్నారా?
Natta Rameshwaram : ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చే గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.
Travel Tips 06 : జేబుకు చిల్లు పడకండా ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? అయితే అయితే ఈ 7 హ్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి.
Free Bus Travel For Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త. త్వరలో ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించే దిశలో అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
World Police Games: ప్రపంచ పోలిస్ గేమ్స్ మీట్లో టీటీడి అధికారులు అదరగొట్టారు. దేశానికి బంగారు, కాంస్య పథకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు.
Shakti Peethas : భక్తి, పవిత్రతకు నిలయమైన భారతదేశంలో అమ్మవారి ఆరాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శక్తి పీఠాలు భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.
Gandikota : భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిలో ఎవరికీ పెద్దగా తెలియని అద్భుతం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది.
భారత దేశంలో మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితా సిద్ధం చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తప్పకుండా ఉంటాయి (Mango Markets In Telugu States) . ఇక్కడ పచ్చని తోటల్లో వివిధ రకాలు మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రతీ సమ్మర్లో తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి పండ్లు, కాయలు దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి.
సమ్మర్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఎక్కడికి వెళ్లాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే మీ కోసం తెలుగు రాష్ట్రాల్లో అందమైన 14 ప్రదేశాల జాబితాను (Summer Destinations In Telugu States) సిద్ధం చేశాం.
ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్కు బాగా ఉపయోగపడుతుంది.
అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.