Air India Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడంటే ?

Prayanikudu

Air India Crash : అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మందికి పైగా అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అద్భుత రీతిలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.

error: Content is protected !!