Shani Shingnapur : శని శింగనాపూర్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. 167 మంది ఉద్యోగులకు ఉద్వాసన!
Shani Shingnapur : మహారాష్ట్రలోని అహిల్యానగర్లో ఉన్న శని శింగనాపూర్ ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని నడుపుతున్న ట్రస్ట్ (శ్రీ శనేశ్వర్ దేవస్థాన్), ఇటీవల ఏకంగా 167 మంది ఉద్యోగులను క్రమశిక్షణా రాహిత్యం పేరుతో తొలగించింది.