రైల్వే చార్జీలు పెరిగాయి, డిసెంబర్ 26 నుంచి ఏం మారనుంది? | Railway Fare Hike 2025
డిసెంబర్ 26, 2025 నుంచి భారతీయ రైల్వే టికెట్ చార్జీలు (Railway Fare Hike) పెరిగాయి. నాన్-ఏసీ, ఏసీ ప్రయాణికులకు ఎంత అదనపు ఖర్చు అవుతుంది? లోకల్ ట్రైన్లు, MMTS, మంత్లీ పాస్లపై ప్రభావం ఉందా లేదా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Read More