Indian Railways : రైలులో లగేజ్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే భారీ జరిమానా!
Indian Railways : రైలులో ఇష్టం వచ్చినట్లుగా లగేజీలను తీసుకెళ్లే రోజులకు త్వరలో ముగింపు పలకనున్నారు.
Indian Railways : రైలులో ఇష్టం వచ్చినట్లుగా లగేజీలను తీసుకెళ్లే రోజులకు త్వరలో ముగింపు పలకనున్నారు.
Railways Luggage Limit: భారతదేశంలో రోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు.
Indian Railways : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని విస్తరిస్తున్నాయి.
Travel Insurance : రైలులో ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, ప్రయాణంలో అనుకోని ప్రమాదాలు జరిగితే?
Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.
Indian Railways : భారతదేశంలో రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్ తీసుకోవాలి. అలా కాకుండా, టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా పడుతుంది.
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవర్మం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) ప్రకటిచింది. ప్రయాణికులు రద్దీని గమనించి 14 స్పెషల్ ట్రైన్ సర్వీను నడపనున్నట్టు తెలిపింది.
Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్ను ప్రకటించింది.
RailOne : రైలు టికెట్లు బుక్ చేయడానికి ఒక యాప్… ప్లాట్ఫారమ్ టికెట్ల కోసం మరో యాప్… ప్రయాణంలో ఆహారం బుక్ చేసుకోవడానికి ఇంకో యాప్… రైలు ఎక్కడ ఉందో చూడటానికి, ప్రయాణంలో సహాయం కోసం…
Indian Railways : భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం ఒక సరికొత్త, అద్భుతమైన యాప్ను విడుదల చేసింది.
Indian Railways: రైలు టికెట్ బుకింగ్లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది.
Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్పై…
Indian Railways : మన దేశంలో రైలులో ప్రయాణించే వారి సంఖ్య ఇతర వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అందుకే రైల్వేశాఖ, ముఖ్యంగా ఐఆర్సీటీసీ (IRCTC), ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులను మోసుకెళ్లే రవాణా సదుపాయంగా రికార్డు సృష్టించింది.
Train Toilets: ఇప్పుడు రైలు ప్రయాణం అంటే ఒక లగ్జరీ జర్నీ. ఏసీ బోగీలు, బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు… అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. రైళ్లలో టాయిలెట్లు లేక ప్రయాణికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.
Sabari Rail : కేరళలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మంజూరైన 111 కిలోమీటర్ల పొడవైన అంగమాలి-ఎరుమేలి శబరి రైలు ప్రాజెక్ట్ చివరకు ముందుకు సాగుతోంది. రాష్ట్ర రైల్వే మంత్రి వి. అబ్దురహిమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1997-98లో మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జూలై నుండి భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.
తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.