Indian Railways : రైలులో లగేజ్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే భారీ జరిమానా!
|

Indian Railways : రైలులో లగేజ్ తీసుకెళ్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే భారీ జరిమానా!

Indian Railways : రైలులో ఇష్టం వచ్చినట్లుగా లగేజీలను తీసుకెళ్లే రోజులకు త్వరలో ముగింపు పలకనున్నారు.

Railways Luggage Limit: రైలులో లగేజీ తీసుకెళ్లే వారికి షాక్.. ఈ కొత్త రూల్స్ తెలియకపోతే జరిమానా పక్కా
|

Railways Luggage Limit: రైలులో లగేజీ తీసుకెళ్లే వారికి షాక్.. ఈ కొత్త రూల్స్ తెలియకపోతే జరిమానా పక్కా

Railways Luggage Limit: భారతదేశంలో రోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు.

Special Trains To Kumbh Mela
|

Indian Railways : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా 6,115 స్టేషన్లలో ఫ్రీ వై ఫై ఎలా కనెక్ట్ చేయాలంటే ?

Indian Railways : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని విస్తరిస్తున్నాయి.

Travel Insurance : ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. కేవలం 45పైసలకే రూ.10లక్షల ఇన్సూరెన్స్
|

Travel Insurance : ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. కేవలం 45పైసలకే రూ.10లక్షల ఇన్సూరెన్స్

Travel Insurance : రైలులో ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, ప్రయాణంలో అనుకోని ప్రమాదాలు జరిగితే?

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి
|

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి

Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.

Indian Railways : ఈ రైలు ఎక్కితే టిక్కెట్ అవసరం లేదు.. 75 ఏళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్న రైలు గురించి తెలుసా?

Indian Railways : ఈ రైలు ఎక్కితే టిక్కెట్ అవసరం లేదు.. 75 ఏళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్న రైలు గురించి తెలుసా?

Indian Railways : భారతదేశంలో రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్ తీసుకోవాలి. అలా కాకుండా, టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా పడుతుంది.

7 Cheapest Ways to Travel Across Telangana
| |

Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు

Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.

Charlapalli to dharmavaram spl trains

Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవరంకు 14 స్పెషల్ ట్రైన్లు

Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవర్మం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) ప్రకటిచింది. ప్రయాణికులు రద్దీని గమనించి 14 స్పెషల్ ట్రైన్ సర్వీను నడపనున్నట్టు తెలిపింది.

Shri Ramayana Yatra 5th edition
|

Shri Ramayana Yatra Returns : జూలై 25 నుంచి శ్రీరామయణ యాత్ర షురూ..ధర ఎంతో తెలుసా ?

Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్‌ను ప్రకటించింది.

RailOne : ఇక రైలు టికెట్ల కోసం పది యాప్‌లు అక్కర్లేదు… సింగిల్ యాప్‌లో సూపర్ సేవలు.. రైల్ వన్ వచ్చేసింది

RailOne : ఇక రైలు టికెట్ల కోసం పది యాప్‌లు అక్కర్లేదు… సింగిల్ యాప్‌లో సూపర్ సేవలు.. రైల్ వన్ వచ్చేసింది

RailOne : రైలు టికెట్లు బుక్ చేయడానికి ఒక యాప్… ప్లాట్‌ఫారమ్ టికెట్ల కోసం మరో యాప్… ప్రయాణంలో ఆహారం బుక్ చేసుకోవడానికి ఇంకో యాప్… రైలు ఎక్కడ ఉందో చూడటానికి, ప్రయాణంలో సహాయం కోసం…

Indian Railways : రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఒకే యాప్‌లో అన్నీ.. రైల్ వన్ యాప్ వచ్చేసింది!

Indian Railways : రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఒకే యాప్‌లో అన్నీ.. రైల్ వన్ యాప్ వచ్చేసింది!

Indian Railways : భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం ఒక సరికొత్త, అద్భుతమైన యాప్‌ను విడుదల చేసింది.

Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!

Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!

Indian Railways: రైలు టికెట్ బుకింగ్‌లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది.

Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

Indian Railways : జూలై 1 నుంచి ఖరీదు కానున్న రైలు ప్రయాణం.. కొత్త ఛార్జీలు ఇవే

Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్‌పై…

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బెర్తులు ఖాళీగా ఉంటే ఉప్ గ్రేడ్ ఖాయం!

Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బెర్తులు ఖాళీగా ఉంటే ఉప్ గ్రేడ్ ఖాయం!

Indian Railways : మన దేశంలో రైలులో ప్రయాణించే వారి సంఖ్య ఇతర వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అందుకే రైల్వేశాఖ, ముఖ్యంగా ఐఆర్‌సీటీసీ (IRCTC), ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులను మోసుకెళ్లే రవాణా సదుపాయంగా రికార్డు సృష్టించింది.

Train Toilets:ట్రైనల్లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా ? ఈ కథ తెలియకుండా వాటిని వాడొద్దు సుమా !

Train Toilets:ట్రైనల్లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా ? ఈ కథ తెలియకుండా వాటిని వాడొద్దు సుమా !

Train Toilets: ఇప్పుడు రైలు ప్రయాణం అంటే ఒక లగ్జరీ జర్నీ. ఏసీ బోగీలు, బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు… అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. రైళ్లలో టాయిలెట్లు లేక ప్రయాణికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు
|

Indian Railways: రైలులో ఉచిత ప్రయాణం.. టికెట్ కొనక్కర్లేదు.. సగం కడితే చాలు

Indian Railways: భారతీయ రైల్వేలు మన దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ 2.4 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు.

Sabari Rail : నెరవేరనున్న దశాబ్ధాల కల.. శబరి రైలుకు గ్రీన్ సిగ్నల్.. జూలై నుండి భూసేకరణ ప్రారంభం

Sabari Rail : నెరవేరనున్న దశాబ్ధాల కల.. శబరి రైలుకు గ్రీన్ సిగ్నల్.. జూలై నుండి భూసేకరణ ప్రారంభం

Sabari Rail : కేరళలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మంజూరైన 111 కిలోమీటర్ల పొడవైన అంగమాలి-ఎరుమేలి శబరి రైలు ప్రాజెక్ట్ చివరకు ముందుకు సాగుతోంది. రాష్ట్ర రైల్వే మంత్రి వి. అబ్దురహిమాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1997-98లో మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. జూలై నుండి భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.

hemkunt express

ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది

act of kindness
|

Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Cautionary Tale
|

Cautionary Tale : భారత్‌లో ట్రైన్ ప్రయాణం…ఆసుపత్రిపాలైన అమెరికన్ వ్లాగర్ 

ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.