Airfares For Prayagraj : కుంభమేళా ఫ్లైట్స్‌ ధరలకు రెక్కలు….రంగంలోకి భారత ప్రభుత్వం…50 శాతం ధరల తగ్గింపు…ఎప్పటి నుంచి అంటే.

Government Intervenes to Rationalize Airfares for Prayagraj Flights Amid Kumbh Mela Surge

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు ఫ్లైట్‌లో వెళ్లే భక్తులు భయపడేలా టికెట్ ధరలు పెరిగాయి. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ( Airfares for Prayagraj ) ఈ ధరలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మేరకు విమాన టిెకెట్ ధరలను ప్రయాణికులకు అందుబాటులో ఉంటేలా చూడాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ( Civil Aviation Ministry ) ఎయిర్‌లైన్ సంస్థలను కోరింది.

error: Content is protected !!