Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

Kailash-Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ కు చేరిన తొలి బ్యాచ్ యాత్రికులు.. ఐదేళ్ళ తర్వాత నెరవేరిన భక్తుల కల

Kailash-Mansarovar Yatra : భారతీయ భక్తుల ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాష్-మానసరోవర్ యాత్ర ఎట్టకేలకు తిరిగి మొదలైంది.

Kailash Mansarovar Yatra : ఐదేళ్ల తర్వాత మళ్లీ మొదలైన కైలాస మానస సరోవర యాత్ర.. సిక్కిం నుంచి బయలుదేరిన తొలి బృందం

Kailash Mansarovar Yatra : ఐదేళ్ల తర్వాత మళ్లీ మొదలైన కైలాస మానస సరోవర యాత్ర.. సిక్కిం నుంచి బయలుదేరిన తొలి బృందం

Kailash Mansarovar Yatra : కరోనా వల్ల, కొన్ని సరిహద్దు సమస్యల వల్ల ఐదేళ్లుగా ఆగిపోయిన కైలాస మానస సరోవర యాత్ర మళ్ళీ మొదలైంది. సిక్కిం మీదుగా సాగే ఈ పవిత్ర యాత్ర శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమైంది.

Kailash Mansarovar Yatra Direct Flights
| |

కైలాష్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్…త్వరలో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ | India China Direct Flights

భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్‌ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.