Navratri 2025: కోరుకున్న కోర్కెలు తీరాలంటే ఈ శక్తి పీఠాలకు వెళ్లాల్సిందే.. అమ్మవారిని దర్శించుకోవాల్సిందే
Navratri 2025: శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి.
Navratri 2025: శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి.
Kamakhya Temple : గౌహతిలోని నీలాచలం కొండలపై వెలసిన ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయం, శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మహాయోగ్ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
కామాఖ్య ఆలయం దైవిక స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కామాఖ్య ( Maa Kamakhya ) దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు.