Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టు

Tirupati Airport : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న తిరుపతి ఎయిర్ పోర్టు

Tirupati Airport : లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వెళ్తుంటారు. వారికి ఆ ప్రయాణం కూడా గుడికి వెళ్లినంత పవిత్రమైనదే.

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)
| | |

Srinivasa Mangapuram: యోగా నరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).