Mahabubnagar : భక్తుల కొంగుబంగారం మన్యంకొండ ఆలయం.. తెలంగాణ తిరుపతిగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే ?

Mahabubnagar : భక్తుల కొంగుబంగారం మన్యంకొండ ఆలయం.. తెలంగాణ తిరుపతిగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే ?

Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా భక్తులు భావిస్తారు.

Manyamkonda: 600ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ తిరుపతి.. మన్యాల కొండ పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి.. ఎలా వెళ్లాలంటే ?

Manyamkonda: 600ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ తిరుపతి.. మన్యాల కొండ పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి.. ఎలా వెళ్లాలంటే ?

Manyamkonda:మన తెలంగాణలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది. అదే మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం. దీనిని భక్తులు ‘కలియుగ వైకుంఠం’ అని, ‘తెలంగాణ తిరుపతి’ అని సగర్వంగా పిలుచుకుంటారు.