Balkampet Yellamma Temple : బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రూ.కోటి విరాళం ఇచ్చిన నీతా అంబానీ.. ఆలయ చరిత్ర ఇదే

Prayanikudu

Balkampet Yellamma Temple : హైదరాబాద్‌లోని బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడికి ఓ గుడ్ న్యూస్. రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ గుడికి ఏకంగా కోటి రూపాయలు విరాళంగా బుధవారం (జూన్ 18, 2025న) ఈ డబ్బును గుడి బ్యాంక్ అకౌంట్లో వేశారు.

error: Content is protected !!