Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు.. 11A సీటు వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

Prayanikudu

Ahmedabad Plane Crash : గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వకుమార్ అనే 38 ఏళ్ల ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడడం సంచలనం సృష్టించింది. ఈ భయంకరమైన ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు.

error: Content is protected !!