Dasara Navaratri : నవరాత్రులలో ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసా ?
Dasara Navaratri :దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించుకునే పండుగ.
Dasara Navaratri :దసరా నవరాత్రులు అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించుకునే పండుగ.
Travel Tips 37 : చాలామంది తెలుగువారు భారతదేశం అంతటా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.
Travel Tips 35 : దేవాలయాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు – అవి సజీవమైన ఆరాధనా స్థలాలు.
Telangana Tourism : కృష్ణా నదిపై లాంచ్ యాత్ర అంటే పర్యాటకులకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే, ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు
TGSRTC : శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ రెండు శుభవార్తలను అందించింది.
Honeymoon Spots : కొత్తగా పెళ్లయిన జంటలు తమ జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శించి, మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటారు.
Heli Tourism : తెలంగాణలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇకపై ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.
New Mini Airports : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త ప్లాన్ వేసింది.
Tourist Places in AP: వర్షాకాలం అంటేనే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే కొండలు, పొంగి పొర్లే జలపాతాలు,
Weekend Tour : హైదరాబాద్లోని బిజీ లైఫ్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకుని, ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?
Shakti Peethas : భక్తి, పవిత్రతకు నిలయమైన భారతదేశంలో అమ్మవారి ఆరాధనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శక్తి పీఠాలు భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు.
Tourist Spot : వానాకాలం వచ్చేంది. వాతావరణం చల్లగా, ఆకాశం మేఘావృతమై, చుట్టూ అంతా పచ్చగా తాజాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి చిన్న ట్రిప్ వేసి, ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది సరైన సమయం.
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmostavalu) నేడు ప్రారంభం అయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.