Ayodhya Ram Mandir : రూ.50కోట్ల బంగారంతో మెరిసిపోతున్న అయోధ్య రామాలయం..సీక్రెట్ బట్టబయలు
Ayodhya Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం రెండో దశ గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మొదటి అంతస్తులో నిర్మించిన రాజదర్బార్లో శ్రీరాముడిని సీతాదేవితో పాటు రాజుగా ప్రతిష్ఠించారు.