Navaratri : మహిసాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రీ
Navaratri : దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Navaratri : దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Vijayawada : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Kanaka Durga Temple :దసరా నవరాత్రులు అంటే అమ్మవారికి తొమ్మిది రూపాలలో పూజలు చేసే గొప్ప పండుగ.
Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి.
TTD October Darshan : తిరుమలేషుడి దర్శనానికి 2025 అక్టోబర్లో వెళ్లాలని ప్లాన్ చేసే భక్తులకు శుభవార్త. ….
TTD Key Updates : తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్..జూలై 15, 16వ తేదీలలో వీఐపీ దర్శనాలను బ్రేక్ (VIP Break Darshan) దర్శనాలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
Shakambari Utsavalu Day 2 : అమ్మలగన్న అమ్మ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై కొలువైన దుర్గమ్మ. అమ్మవారి అవతారం అయిన శాకాంభరి దేవి ఉత్సవాలు ప్రస్తుతం ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారి అలకరణ, ఆలయ పరిసరాలను చూసి భక్తులు తరిస్తున్నారు. రెండవ రోజు హైలైట్స్ చిత్రాల్లో…
Vijayawada : విజయవాడలోని పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈసారి ఎంతో ఘనంగా శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.
అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.