Indian Railways : పండగల వేళ ప్రయాణికులకు రైల్వే శుభవార్త.. రద్దీని తగ్గించడానికి రైల్వేల ప్రణాళిక
Indian Railways : పండగల వేళ ప్రయాణికులకు రైల్వే శుభవార్త అందించింది.
Indian Railways : పండగల వేళ ప్రయాణికులకు రైల్వే శుభవార్త అందించింది.
IRCTC : దసరా సెలవుల సందర్భంగా భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త అందించింది.
Submerged Cities : నాసా, ఐపీసీసీ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని,
Vinayaka Chavithi : వినాయక చవితి వేడుకలు దేశమంతా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా అడ్డంకులన్నీ తొలగించే విఘ్నేశ్వరుడు వాడవాడలా పూజలు అందుకుంటున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాక్లెట్ గణపతి, బాల గణపతి వంటి విగ్రహాలతో గతంలో ప్రత్యేకత చాటుకున్న నిర్వాహకులు, ఈసారి ఏకంగా రెండు వేల కిలోల వెండితో తయారు చేసిన మహాగణపతిని భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. వెండి విగ్రహం…
New Mini Airports : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త ప్లాన్ వేసింది.
IRCTC : కొత్త ప్రదేశాలను చూడాలని ఎప్పుడూ అనుకుంటున్నారా? ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా..అది కూడా రైలులో వెళ్లాలని అనిపిస్తుందా..
Alluri Sitarama Raju : తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వీరుడు, మన్యం వీరుడిగా పేర్గాంచిన అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారెవరూ ఉండరు.
YogaAndhra : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
Araku Trip : వేసవి సెలవులు చివరి అంకానికి చేరుకున్నాయి. పిల్లలు, పెద్దలు అంతా ఎక్కడికైనా వెళ్లి రిఫ్రెష్ అవ్వాలని చూస్తున్నారా? అయితే, పచ్చని కొండలు, సుందరమైన లోయలతో కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం అరకు మిమ్మల్ని పిలుస్తోంది.