Telangan Tourism maha Shivaratri Packages
| | | |

Maha Shivaratri Packages : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీలు 

ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ?  అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో… 

Next Kumbh Melas
| | | | |

నెక్ట్స్ మహా కుంభమేళా ఎప్పుడు ? వచ్చే 144 ఏళ్ల వరకు జరిగే కుంభమేళాల పూర్తి వివరాలు | Next Kumbh Melas 

కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.

Hitchhiking to the Maha Kumbh A Journey of Human Connection and Cultural Immersion by divya fofanii
| |

పైసా ఖర్చు లేకుండా కుంభ మేళా వెళ్లిన కంటెంట్ క్రియేటర్ | Hitchhiking to the Maha Kumbh 

కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్‌హైకింగ్‌తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.

Adiyogi Statue In Andhra Pradesh
| | |

ద్వారపూడిలోని ఆదియోగి విగ్రహం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Adiyogi Statue In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అయింది. ద్వారపూడిలోని అదియోగి మహా విగ్రహం మహా శివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభం అవ్వనుంది. పరమశివుడి ఈ మహవిగ్రహం వల్ల (Adiyogi Statue In Andhra Pradesh) స్థానికంగా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది. 

Dwarapudi Adi Yogi Statue Details (4)
| | | |

ద్వారపూడిలో 60 అడుగుల భారీ ఆదియోగి విగ్రహం, విశేషాలు, గైడ్ | Dwarapudi Adiyogi Statue

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఆదియోగి విగ్రహం (Dwarapudi Adiyogi Statue) ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి ఆయ్యప్ప ఆలయం ప్రాంగణంలో 60 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా (Third Biggest Adiyogi Statue) చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. 

South Central Railway Services To Maha Kumbh Mela 2025
| |

మహా కుంభ మేళా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అద్భుతమైన పనితీరు| South Central Railways

ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:

Goa Carnival 2025
| | |

Goa Carnival 2025 : గోవా కార్నివాల్‌కు సర్వం సిద్దం…ఎప్పటి నుంచి అంటే..

గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.

Srisailam Brahmostavalu (5)
| | | |

Srisailam Brahmostavalu : నేటి నుంచి శ్రీశైల మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmostavalu) నేడు ప్రారంభం అయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

Pawan Kalyan Took Holy Dip In Kumbh Mela (6)
| |

Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

Kotappakonda is Getting Ready for Maha Shivaratri 2025
| |

Kotappakonda: మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతున్న కోటప్పకొండ…ట్రావెల్ గైడ్

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు (Kotappakonda) పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.దూర దూరం నుంచి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Spiritual Ghats In Varanasi
| |

Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

Hyderabad Numaish 2025
| |

43 రోజుల్లో హైదారాబాద్ నుమాయిష్‌ను ఎంత మంది సందర్శించారో తెలుసా ? | Hyderabad Numaish 2025

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE 2025) అని కూడా పిలుస్తుంటారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ నుమాయిష్‌‌ను (Hyderabad Numaish 2025) ఇప్పటి వరకు 17.46 లక్షల మంది సందర్శించారు. 

Srisailam
| |

Srisailam : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు | భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

women Travel In Railway Bathroom to Kumbh Mela
| |

Viral Video : కుంభమేళా వెళ్లేందుకు ట్రైన్ టాయిలె‌ట్‌ను కబ్జా చేసిన యువతులు..వీడియో వైరల్ 

Viral Video: ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ప్రయాణికులు పడే కష్టాల గురించి మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. 45 రోజుల్లో 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం ( Triveni Sangam) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారనే అంచనాతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Nature Guide Training In Amrabad Tiger Reserve

Empowering Naturalists: ఇకో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా అమ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌లో నేచర్ గైడ్ ట్రైనింగ్

Empowering Naturalists – తెలంగాణ ప్రభుత్వం ఇకో పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కార్పోరేషన్ ఇటీవలే నేచర్ గైడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రెయిల్స్ (Deccan Woods and Trails) అనే పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Mini Medaram Jatara 2025
| |

నేటి నుంచి తెలంగాణ చిన్న కుంభ మేళా..మినీ మేడారం | Mini Medaram 2025

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతరలో మేడారం జాతర కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. 2024 లో మేడారం జాతర వైభవంగా జరగగా తాజాగా మినీ మేడారం (Mini Medaram 2025) జాతర ప్రారంభమైంది. ఈ జాతర విశేషాలు మీకోసం.

Prayagraj Traffic Jam
| |

Prayagraj Traffic: మహా కుంభమేళాలో 300 కిమీ మహా ట్రాఫిక్ జామ్

ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో సుమారు 300 కిమీ మేరా రహాదారులు అన్నీ కూడా వాహనాలతో  నిండిపోయాయట ( Prayagraj Traffic). దీనిని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మహా ట్రాఫిక్ జామ్ అని పిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసి, లఖ్‌నవు, కాన్పూర్ నుంచి వచ్చేదారుల్లో అయితే బంపర్‌టు బంపర్ ట్రాఫిక్ జామ్‌ ఉందట.

a group of people standing at a podium
| | |

Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో ప్రత్యేకతలు, ఎంట్రీ ఫీజు, కీలక తేదీలు ఇవే !

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.

Free train Travel To Prayagraj From Goa
| |

Free Train Travel : కుంభమేళాకు ఉచితంగా రైలు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రం ! ఏదో తెలుసా ?

మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?

Venu Gopala Swamy Statue
| |

Venu Gopala Swamy Statue : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీకృష్ణుడి విగ్రహం…అయోధ్యా బాలరాముడి విగ్రహం మలచిన శిల్పి ఇతనే !

హైదారాబాద్‌లో శ్రీకృష్ణుడి భక్తులకు శుభవార్త. నగరంలోని సీతారాంబాగ్‌లో అరుదైన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగింది ( Venu Gopala Swamy Statue ). ఈ విగ్రహాన్ని మలచింది ఎవరో తెలుసా ?…అయోధ్యలో బాలరాముడి ప్రసన్నవదన శిల్పాన్ని మలచి,  కోట్లాది మంది భారతీయుల కలలకు ఒక రూపాన్ని ఇచ్చిన అరుణ్ యోగిరాజ్.