50 Feets Largest Shivling : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్వయంభూ శివలింగం
ఈ మహా శివలింగం (50 Feets Largest Shivling) మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా…
ఈ మహా శివలింగం (50 Feets Largest Shivling) మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా…
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వయంభు శ్రీ కపోతేశ్వర ఆలయం (Kadali Kapoteswara Swamy Temple) అద్భుతమైన చరిత్రకు, ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తోంది. రెండు పావురాలు, ఒక బోయవాడు చేసిన త్యాగానికి పరమశివుడు కదలి కడిలికి వచ్చిన చరిత్ర, ఆలయం విశిష్టతలు ఈ పోస్టులో మీకోసం…
క్యాష్లెస్ టికెటింగ్ దిశలో దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తన యూటీఎస్ (UTS App) మొబైల్ యాప్ను ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.
ప్రపంచంలో కొన్ని దేశాలు రోజురోజుకూ సైనిక శక్తిని పెంచుకుంటున్న వార్తలు మీరు చదివే ఉంటారు. అయితే మరోవైపు కొన్ని దేశాలకు మాత్రం అసలు ఆర్మీయే (Countries Without Army) లేదు. అయితే ఆర్మీ లేకుండా ఆ దేశాలు ఎలా నడుస్తున్నాయో ఈ పోస్టులో చెక్ చేద్దాం
తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం (Sri Raja Rajeswara Swamy Temple) మహాశివరాత్రికి సిద్ధమైంది. మహాశివుడికి ఇష్టమైన రోజున భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడంతో పాటు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసింది దేవస్థానం. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా…
ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ? అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో…
కుంభమేళా అనేది హిందువుల ఆచార, సంప్రదాయాలు, సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ మేళా తరువాత నెక్ట్స్ మహా కుంభమేళ (Next Kumbh Melas) 144 ఏళ్ల తరువాత రానుంది. ఈ మధ్య కాలంలో కూడా అనేక కుంభ మేళాలు జరగనున్నాయి..వాటి వివరాలు ఈ పోస్టులో చదవండి.
కుంభమేళా వెళ్లడం అనేది ప్రతీ హిందువు కల. అయితే కోట్లాది మందితో పోటీపడి అక్కడికి చేరుకోవడం అనేది రవాణా పరంగానే కాదు ఆర్థికంగా కూడా ఛాలెంజ్ లాంటిదే. ఈ రెండు సవాళ్లను హిచ్హైకింగ్తో (Hitchhiking to the Maha Kumbh ) ఎదుర్కొని పూర్తి చేశాడు ఒక కంటెంట్ క్రియేటర్.
ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అయింది. ద్వారపూడిలోని అదియోగి మహా విగ్రహం మహా శివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభం అవ్వనుంది. పరమశివుడి ఈ మహవిగ్రహం వల్ల (Adiyogi Statue In Andhra Pradesh) స్థానికంగా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది.
పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్లో పెట్టింది ఉక్రెయిన్. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.
ఆంధ్రప్రదేశ్లో భారీ ఆదియోగి విగ్రహం (Dwarapudi Adiyogi Statue) ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి ఆయ్యప్ప ఆలయం ప్రాంగణంలో 60 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. దీంతో మూడవ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా (Third Biggest Adiyogi Statue) చరిత్రపుటల్లోకి ఎక్కనుంది.
ప్రయాగ్రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగా ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తులకు వారి గమ్యస్థానానికి చేర్చడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక (South Central Railways) పాత్రో పోషించింది. కుంభ మేళా సందర్భంగా దక్షిణ రైల్వే పనితీరుపై ప్రత్యేక కథనం:
హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. (Hyderabad To Madinah Direct Flights ) ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టు (GMR Hyderabad International Airport Ltd) ప్రకటించింది.
పాకిస్తాన్కు చెందిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి (Viral Video) చేస్తోంది. ఇందులో పాకిస్తాన్ ప్రయాణికులు వింతైన అవతారంలో దర్శనం ఇస్తారు. అయితే ఇందులో వారు వేసుకుంది ఏ డిజైనర్ ఔట్ఫిట్ అని అనుకోండి. విమానంలో అందించే ఎయిర్లైన్ బ్లాంకెట్స్ను కొట్టేసి వాటిని శరీరానికి చుట్టేసి దర్జాగా ఎయిర్పోర్టులోంచి బయటికి వెళ్లారు అని అంటున్నారు నెటిజెన్లు.
ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో వివిధ కారణాల వల్ల అశాంతి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని 2025 అంతర్జాతీయ పీస్ ఇండెక్స్ ( 2025 International Peace Index) చెబుతోంది.అయితే కొన్ని దేశాలు ప్రశాంతతకు (Peaceful Countries) మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఇవే..
శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..
ప్రపంచ పర్యాటక రంగంలో (World Tourism) భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వివిధ దేశాలు భారతీయులను తమ దేశానికి వచ్చేలా పథకాలు రచిస్తున్నాయి. తాజగా ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) కూడా భారతీయులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది.
ఊబర్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్లోని ఆటో సర్వీసెస్లో (Uber Auto) కేవలం నగదు ద్వారా మాత్రమే పేమెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. దీని వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరగనుంది. పూర్తి వివరాలు..