Navaratri : మహిసాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రీ
Navaratri : దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Navaratri : దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Navaratri : శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ పరవశింపజేస్తున్నారు.
Navaratri : దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభతో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా మహోత్సవాలకు ముస్తాబైంది.
Shakambari Utsavalu Day 2 : అమ్మలగన్న అమ్మ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై కొలువైన దుర్గమ్మ. అమ్మవారి అవతారం అయిన శాకాంభరి దేవి ఉత్సవాలు ప్రస్తుతం ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారి అలకరణ, ఆలయ పరిసరాలను చూసి భక్తులు తరిస్తున్నారు. రెండవ రోజు హైలైట్స్ చిత్రాల్లో…
Vijayawada : విజయవాడలోని పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈసారి ఎంతో ఘనంగా శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అలా అమ్మవారి మహిమల గురించి తెలుసుకున్న ఇద్దరు విదేశీ భక్తులు (Japanese Women In Indrakeeladri ) అమ్మవారిని దర్శించుకుని పుష్పార్ఛనలో పాల్గొన్నారు.
అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…