Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్
|

Air India : 30 నిమిషాలు సేవ్ చేయడం కోసం… ఢిల్లీ నుంచి టోక్యోకు డైరక్ట్ ఫ్లైట్స్

భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది. 

UAE Visa On Arrival
| | | |

UAE Visa On Arrival : భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తోన్న యూఏఈ…

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. వీసా ఆన్ అరైవల్ (UAE Visa On Arrival) పథకాన్ని కొనసాగింపుగా సింగాపూర్, జపాన్ వంటి ఆరు దేశాల వ్యాలిడ్ వీసా ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా అందించనుంది యూఏఈ. దీని వల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.

Mumbai Hyderabad Bullet Train
|

హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ …ఏ సంవత్సరం అంటే | Mumbai Hyderabad Bullet Train

ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది ( Mumbai Hyderabad Bullet Train ) . దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.  హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌‌లో హైదరాబాద్‌ వరకు రానుంది ( Mumbai Hyderabad Bullet Train ). కొన్ని రోజుల ముందు వరకు కూడా బుల్లెట్ కారిడార్ కేవలం ముంబై ,…

Fire Works In Thailand New Year
|

అమెరికా, యూఏఈ, చైనా, థాయ్‌లాండ్, వివిధ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతాయి అంటే.. | New Year 2025 Celebrations

కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు ఉంటాయి. పాత సంవత్సరంలో జరగని విషయాలు, పనులు ఈ సంవత్సరం జరుగుతాయి అని చాలా మంది ఆశపడతారు. ఇలాంటి ఆశలతోనే ప్రపంచంలోని ప్రతీ దేశం కొత్త సంవత్సరాన్ని వేడుకగా , వారి ఆచారాలు, విధానాల ప్రకారం సెలబ్రేట్ చేస్తుంది. ఏ దేశం ఎలా సెలబ్రేట్ ( New Year 2025 Celebrations) చేస్తుందో ఈ స్టోరీలో చదవండి.

Travel Vlogger Tests Japan's Cleanliness With White Socks Results Shocked Social Media prayanikudu
| | |

Japan : వావ్ జపాన్ మరీ అంత క్లీన్‌గా ఉంటుందా? టెస్ట్ చేసిన వ్లాగర్

ఎలాగూ జపాన్‌ (japan) లోనే ఉన్నాను కదా అని టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది సిమ్రన్. ఆ టెస్టులో జపాన్ పాసయింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా ప్రజలు అవాక్కవుతున్నారు.