24 గంటల్లో 108 గణపతుల దర్శనం…ఛాలెంజ్ పూర్తి చేసిన PRAYANIKUDU
తెలుగు ట్రావెల్ వ్లాగ్స్తో వీక్షకులను ఆకట్టుకుంటున్న ప్రయాణికుడు (PRAYANIKDU) ప్రేక్షకుల కోసం ఒక ఆధ్మాత్మిక ఛాలెంజ్ను పూర్తి చేశాడు. 24 గంటల్లో 108 వరసిద్ధి వినాయకుల దర్శించుకుని తన ఛాజెంట్ను పూర్తి చేశాడు.