IRCTC : రైల్వేలో అదిరిపోయే మార్పులు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ ఫోన్లోకే టికెట్
IRCTC : పండుగలు దగ్గర పడుతుండటంతో రైలు ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది.
IRCTC : పండుగలు దగ్గర పడుతుండటంతో రైలు ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది.
Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్పై…
ముంబై-హైదరాబాద్ మధ్య 709 కిమీ మేరా బుల్లెట్ ట్రైన్ నడవనుంది ( Mumbai Hyderabad Bullet Train ) . దీని వల్ల ఈ రెండు కమర్షియల్ నగరాల మధ్య వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ కారిడార్లో హైదరాబాద్ వరకు రానుంది ( Mumbai Hyderabad Bullet Train ). కొన్ని రోజుల ముందు వరకు కూడా బుల్లెట్ కారిడార్ కేవలం ముంబై ,…