ఒంటిమిట్టలో వైభవంగా మహాశాంతి అభిషేకం…మార్చి 9న మహా సంప్రోక్షణ కార్యక్రమం | Maha Shanti Abhishekam

Maha Shanti Abhishekam at Vontimitta

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 2025 మార్చి 8వ తేదీన మహాశాంతి అభిషేకం (Maha Shanti Abhishekam) శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Srinivasa Mangapuram: యోగా నరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)

శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..

Tirumala Anna Prasadam : శ్రీవారి భక్తులకు శుభవార్త…అన్న ప్రసాదంలో కొత్తగా చేరిన మసాలా వడ

Masala Wada In Tirumala Anna Prasadam

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.

Vaikunta Ekadasi 2024 : శ్రీనివాస మంగాపురంలో ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు , వివరాలు ఇవే | Vaikunta Ekadasi At Srinivasa Mangapuram

Vaikunta Ekadasi In Sri Kalyana Venkateswara Temple In Srinivasa Mangapuram

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.

Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…

Tirmala Tirupati Devasthanam (67)

Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్‌ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే. 

Tirumala Updates : శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్స్..మార్చి నెల కోటా విడుదల వివరాలు

Tirmala Tirupati Devastanam

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.

TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

TTD Updates 5

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…

TTD Updates : తిరుపతి స్థానికులు శ్రీవారిని ఈ రోజుల్లో దర్శించుకోవచ్చు…టీటీడి 6 మార్గదర్శకాలు

Tirmala Tirupati Devastanam

తిరుమలేషుడిని దర్శించుకునేందుకు తిరుపతి ప్రజలకు ఒక ప్రత్యేక అవకాశం లభించింది . తిరుపతి జిల్లా వాసులకు శ్రీవారి దర్శనం కలిగించాలని తితిదే ( TTD Updates ) ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది .

error: Content is protected !!