Mahabharata : మహాభారతంలో చెప్పిన 7 ప్రదేశాలు.. చరిత్రలో కనిపించని రహస్యాలు.. మన దేశంలో ఎక్కడున్నాయంటే ?

Mahabharata : మహాభారతంలో చెప్పిన 7 ప్రదేశాలు.. చరిత్రలో కనిపించని రహస్యాలు.. మన దేశంలో ఎక్కడున్నాయంటే ?

Mahabharata : మహాభారతం – భారత చరిత్రలో ఒక గొప్ప ఇతిహాసం. ఎన్నో రాజ్యాలు, అద్భుతమైన నగరాలు, పవిత్ర ప్రదేశాల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. దేవతలు, మానవులు కలిసి జీవించిన చోట్లు, విధి రాతలు మారిన స్థలాలు, చరిత్ర, పురాణం కలిసిన ప్రదేశాలు ఇందులో ఉన్నాయి.

Indian Breads : నోరూరించే భారతీయ బ్రెడ్స్.. ప్రపంచ రుచుల జాబితాలో సత్తా చాటిన మన సంప్రదాయ వంటకాలు!
|

Indian Breads : నోరూరించే భారతీయ బ్రెడ్స్.. ప్రపంచ రుచుల జాబితాలో సత్తా చాటిన మన సంప్రదాయ వంటకాలు!

Indian Breads : ప్రపంచవ్యాప్తంగా ఆహారాల గురించి సమాచారం ఇచ్చే ‘టేస్ట్ అట్లాస్’ (Taste Atlas) అనే సంస్థ తాజాగా ‘ప్రపంచంలోని 50 ఉత్తమ రొట్టెలు’ (50 Best Breads) అనే జాబితాను (మార్చి 2025లో) విడుదల చేసింది.

Rath Yatra 2025 : రథ చక్రాలు కదిలే వేళాయెరా.. జూన్ 27న ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్ర.. షెడ్యూల్ ఇదే!

Rath Yatra 2025 : రథ చక్రాలు కదిలే వేళాయెరా.. జూన్ 27న ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్ర.. షెడ్యూల్ ఇదే!

Rath Yatra 2025 : పూరి జగన్నాథ రథయాత్ర అంటే దేశంలో చాలా పెద్ద, భక్తితో కూడిన పండుగ. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. ఈ పండుగలో జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రమ్మ… పూరిలోని జగన్నాథ గుడి నుంచి తమ అత్తగారి గుడి అయిన గుండిచా గుడికి ఏటా వెళ్తారు.

Fort Treks India : సాహస ప్రియులకు సవాల్.. భారతదేశంలోని అత్యంత కఠినమైన 10 కోట ట్రెక్కింగ్స్ ఇవే!

Fort Treks India : సాహస ప్రియులకు సవాల్.. భారతదేశంలోని అత్యంత కఠినమైన 10 కోట ట్రెక్కింగ్స్ ఇవే!

Fort Treks India : భారతదేశంలోని ప్రాచీన కోటలు కేవలం రాళ్ళు, కథల సమాహారం మాత్రమే కాదు.. అవి సాహసాలకు నెలవులు. కొండల అంచున, అడవుల్లో దాగి, ప్రమాదకరమైన భూభాగంతో ఈ కోటలు అభేద్యంగా నిర్మించబడ్డాయి.

Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్

Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్

Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు
|

Char Dham Yatra : హిమాలయాలలో భక్తి పారవశ్యం.. చార్ ధామ్ యాత్రకు నెల రోజుల్లోనే 6.5 లక్షల మంది భక్తులు

Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.

IRCTC :రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక తత్కాల్ టికెట్ కన్ఫాం కాకుంటే 3 రెట్లు డబ్బు వాపస్

IRCTC :రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక తత్కాల్ టికెట్ కన్ఫాం కాకుంటే 3 రెట్లు డబ్బు వాపస్

IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

Happiest Countries : ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశాలు ఇవే!

Happiest Countries : ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశాలు ఇవే!

Happiest Countries : ప్రపంచంలో ఏ దేశాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఏ దేశాల ప్రజలు చాలా బాధగా ఉన్నారు అనే దానిపై తాజాగా ఒక నివేదిక వచ్చింది. ‘ప్రపంచ సంతోష నివేదిక 2025’ (World Happiness Report 2025) పేరుతో వచ్చిన ఈ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.

Sree Padmanabhaswamy Temple : 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘మహా కుంభాభిషేకం’.. భక్తులకు స్వర్ణావకాశం!

Sree Padmanabhaswamy Temple : 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘మహా కుంభాభిషేకం’.. భక్తులకు స్వర్ణావకాశం!

Sree Padmanabhaswamy Temple : ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి నిలయమైన భారతదేశంలో కొన్ని ఘటనలు అరుదుగా, అత్యంత ప్రాముఖ్యతతో జరుగుతాయి. అలాంటి ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ఘట్టానికి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం (Sree Padmanabhaswamy Temple) సిద్ధమవుతోంది.

India Pilgrimage : కాలగర్భంలో కలిసిన పుణ్యక్షేత్ర మార్గాలు.. ఆ ఏడు అద్భుత దారులెక్కడ?
|

India Pilgrimage : కాలగర్భంలో కలిసిన పుణ్యక్షేత్ర మార్గాలు.. ఆ ఏడు అద్భుత దారులెక్కడ?

India Pilgrimage : భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి కొండ, నది, ఆలయం వెనుక ఒక పవిత్రమైన కథ, ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా భక్తులు, సాధువులు, పండితులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించడానికి ఎన్నో దారులను అనుసరించారు.

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !
| |

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !

Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.

India Islands : 1,382 దీవుల భారతదేశం.. దాగి ఉన్న స్వర్గాలు.. మీరు కూడా చూసి తీరాల్సిందే !

India Islands : 1,382 దీవుల భారతదేశం.. దాగి ఉన్న స్వర్గాలు.. మీరు కూడా చూసి తీరాల్సిందే !

India Islands : భారతదేశం అనగానే మనకు విస్తారమైన భూభాగం, అద్భుతమైన అందాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ అద్భుతమైన, విభిన్నమైన దేశంలో 1,382 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా దీవులు నిర్జనమైనవి ( uninhabited ).

Sri Lanka Solo Trip: ఒక 43 ఏళ్ల మహిళకు జీవితాన్ని మార్చిన శ్రీలంక సోలో ట్రిప్!

Sri Lanka Solo Trip: ఒక 43 ఏళ్ల మహిళకు జీవితాన్ని మార్చిన శ్రీలంక సోలో ట్రిప్!

Sri Lanka Solo Trip: 43 ఏళ్ల ఒక మహిళకు గతేడాది ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె తల్లికి ‘మైలోమా’ అనే అరుదైన, నయంకాని రక్తం క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. జీవితం చాలా చిన్నదని అప్పుడే ఆమెకు అర్థం అయింది.

UNESCO Temples : చరిత్రకు జీవం పోసిన రాతి శిల్పాలు,, దక్షిణ భారతంలో తప్పక చూడాల్సిన 6 యునెస్కో ఆలయాలు!

UNESCO Temples : చరిత్రకు జీవం పోసిన రాతి శిల్పాలు,, దక్షిణ భారతంలో తప్పక చూడాల్సిన 6 యునెస్కో ఆలయాలు!

UNESCO Temples : మన దక్షిణ భారతదేశం పురాణాలకు, శిల్పకళా నైపుణ్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రతి దేవాలయం ఒక అద్భుతమైన కథను చాటి చెబుతుంది. ఈ అద్భుతాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు,

No Airport Nations : ఎయిర్ పోర్టులు లేని దేశాలు ఇవే? మరి అక్కడి ప్రజల ప్రయాణాలు ఎలా ?

No Airport Nations : ఎయిర్ పోర్టులు లేని దేశాలు ఇవే? మరి అక్కడి ప్రజల ప్రయాణాలు ఎలా ?

No Airport Nations :ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రజల రాకపోకల కోసం, వాణిజ్యం కోసం విమానాశ్రయాలపైనే ఆధారపడుతున్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలకు మాత్రం సొంత విమానాశ్రయాలు లేవు.

jyoti malhotra

Jyoti Malhotra : దేశ రహస్యాలను పాక్‌కు చేరవేసిన యూట్యూబర్…

Who is Jyoti Malhotra? TJyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ యూబ్యూబర్ జ్యోతి మల్హోత్రను గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో య్యూట్యూబ్ ఛానెల్ నడుపుతోన్న జ్యోతికి 3,77,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు భారత దేశానికి సంబంధించిన కీలక విషయాలను షేర్ చేస్తుందని తెలియడంతో ఆమె సబ్‌స్క్రైబర్లు షాక్‌కు గురయ్యారు.he YouTuber Arrested for Alleged Spying for Pakistan

Turkey Wedding Industry
| |

Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

Turkey Wedding Industry:  టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.

adani airports
|

Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు  చేసుకున్న అదానీ ఎయిర్‌పోర్ట్

చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్ట‌నర్‌షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.

Boycott Azerbaijan Turkey

టర్కీ, అజర్ బైజాన్‌ను బాయ్‌కాట్ చేస్తున్న భారతీయులు | Boycott Azerbaijan Turkey

Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్‌బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.