ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అయింది. ద్వారపూడిలోని అదియోగి మహా విగ్రహం మహా శివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభం అవ్వనుంది. పరమశివుడి ఈ మహవిగ్రహం వల్ల (Adiyogi Statue In Andhra Pradesh) స్థానికంగా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది.
మరి ఈ అద్భుతమైన విగ్రహం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా ?
ఆంధ్రప్రదేశ్ టూరిజానికి ఊతం | Dwarapudi Adiyogi Statue Photos
ఆదియోగి విగ్రహం (Adiyogi Statue) అనేది అద్భుతైన నిర్మాణంగా కాకుండా ఇది ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైనది అని చెప్పవచ్చు. శాంతిని ,భక్తిని చాటే ఒక వేదికగా మారనుంది ఈ మహా విగ్రహం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి (Andhra Pradesh Tourism) సరికొత్త ఆకర్షణగా కూడా నిలవనుంది అని చెప్పడంలో సందేహం లేదు.
- కాశి విశ్వనాథ్ తాత, ఉభయ గోదావరి జిల్లా ప్రతినిధి | Prayanikudu.com
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.