Hyderabad Airport : గ్లోబల్ హబ్ గా హైదరాబాద్.. అంతర్జాతీయ నగరాలకు ఇక డైరెక్టు ఫ్లైట్స్
Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.
Hyderabad Airport : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుండి నేరుగా నడిచే అంతర్జాతీయ విమానాల జాబితా త్వరలో మరింత విస్తరించనుంది.
Hyderabad Food : హైదరాబాద్ అంటేనే బిర్యానీ, హలీమ్, ఇరానీ చాయ్లకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ నగరం సరికొత్త రుచులను స్వాగతిస్తోంది. కోరియన్ ఫుడ్ అంటే గతంలో పెద్ద రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో, ఎన్ఆర్ఐల (NRIs) కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.
Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
Happiest Countries : ప్రపంచంలో ఏ దేశాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ఏ దేశాల ప్రజలు చాలా బాధగా ఉన్నారు అనే దానిపై తాజాగా ఒక నివేదిక వచ్చింది. ‘ప్రపంచ సంతోష నివేదిక 2025’ (World Happiness Report 2025) పేరుతో వచ్చిన ఈ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.
Sree Padmanabhaswamy Temple : ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి నిలయమైన భారతదేశంలో కొన్ని ఘటనలు అరుదుగా, అత్యంత ప్రాముఖ్యతతో జరుగుతాయి. అలాంటి ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ఘట్టానికి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం (Sree Padmanabhaswamy Temple) సిద్ధమవుతోంది.
India Pilgrimage : భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి కొండ, నది, ఆలయం వెనుక ఒక పవిత్రమైన కథ, ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా భక్తులు, సాధువులు, పండితులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించడానికి ఎన్నో దారులను అనుసరించారు.
Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.
India Islands : భారతదేశం అనగానే మనకు విస్తారమైన భూభాగం, అద్భుతమైన అందాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ అద్భుతమైన, విభిన్నమైన దేశంలో 1,382 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా దీవులు నిర్జనమైనవి ( uninhabited ).
Sri Lanka Solo Trip: 43 ఏళ్ల ఒక మహిళకు గతేడాది ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె తల్లికి ‘మైలోమా’ అనే అరుదైన, నయంకాని రక్తం క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. జీవితం చాలా చిన్నదని అప్పుడే ఆమెకు అర్థం అయింది.
UNESCO Temples : మన దక్షిణ భారతదేశం పురాణాలకు, శిల్పకళా నైపుణ్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రతి దేవాలయం ఒక అద్భుతమైన కథను చాటి చెబుతుంది. ఈ అద్భుతాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు,
No Airport Nations :ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రజల రాకపోకల కోసం, వాణిజ్యం కోసం విమానాశ్రయాలపైనే ఆధారపడుతున్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలకు మాత్రం సొంత విమానాశ్రయాలు లేవు.