Spiritual Ghats In Varanasi
| |

Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

Adi Kumbeswarar Temple, Kumbakonam
| | | |

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల దర్శన విశేషాలు | తమిళనాడులో ఏఏ ఆలయాలు దర్శించుకున్నారంటే..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.

Srisailam
| |

Srisailam : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు | భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Venu Gopala Swamy Statue
| |

Venu Gopala Swamy Statue : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీకృష్ణుడి విగ్రహం…అయోధ్యా బాలరాముడి విగ్రహం మలచిన శిల్పి ఇతనే !

హైదారాబాద్‌లో శ్రీకృష్ణుడి భక్తులకు శుభవార్త. నగరంలోని సీతారాంబాగ్‌లో అరుదైన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగింది ( Venu Gopala Swamy Statue ). ఈ విగ్రహాన్ని మలచింది ఎవరో తెలుసా ?…అయోధ్యలో బాలరాముడి ప్రసన్నవదన శిల్పాన్ని మలచి,  కోట్లాది మంది భారతీయుల కలలకు ఒక రూపాన్ని ఇచ్చిన అరుణ్ యోగిరాజ్.

Complete Guide to Mini Medaram Jatara 2025
|

మినీ మేడారం జాతర ఎప్పుడు ? ఎలా వెళ్లాలి ? జాతర ప్రత్యేకతలేంటి ? | Mini Medaram Jatara 2025

మినీ మేడారం జాతర ( Mini Medaram Jatara 2025 ) సందడి మొదలైంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

65 Lakhs Devotees Had Ram Lalla Darshan In Ayodhya In Just 96 Hours
| |

Ayodhya : 96 గంటల్లో 65 లక్షల మందికి అయోధ్యా బాలరాముడి దర్శనం

Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.

nagoba jatara 2025
|

నాగోబా జాతర అంటే ఏంటి ? ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? ఎలా వెళ్లాలి ? | Nagoba Jatara 2025

ఏడాది మొత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను ఒక్కచోటికి  చేర్చుతుంది ఈ జాతర ( Nagoba Jatara 2025 ). వారిని ఐక్యంగా ఉంచుతుంది. ఈ జాతరను పుష్య మాసంలోని అమావాస్య నాడు అర్థరాత్రి నాగశేషుడికి గంగాజలంతో అభిషేకం చేసి ప్రారంభిస్తారు.

Kailash Mansarovar Yatra Direct Flights
| |

కైలాష్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్…త్వరలో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ | India China Direct Flights

భారత్ -చైనా మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా త్వరలో భారతీయులు చైనాకు, చైనీయులు భారత్‌ రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ( India China Direct Flights ) క్యాచ్ చేయవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు.

Things To On Mauni Amavasya
|

మౌని అమవాస్య అంటే ఏంటి ? ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? | Mauni Amavasya 2025

Mauni Amavasya 2025 : హిందూ క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రికి ముందు వచ్చే చివరి అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌనీ అమావాస్యను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈరోజున నదీలో లేదా పవిత్ర నదీ నీటితో స్నానం చేసినా ముక్తి లభిస్తుంది అని చాలా మంది నమ్మకం. నదీ స్నానం చేసిన తరువాత ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

Maha Kumbh Mela 2025
| | |

Next Kumbh Mela : నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు జరుగుతుంది? దాని ప్రాధాన్యత ఏంటి ?

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం అచరిస్తున్నారు. అయితే చాలా మంది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే “నెక్ట్స్ కుంభ మేళా ఎప్పుడు “  ( Next Kumbh Mela  ) అని…ఈ ప్రశ్నకు సమాధానమే ఈ పోస్టు.

har ki pauri
| | |

Har Ki Pauri At Haridwar : శ్రీహరి పాదాలు మోపిన హరిద్వార్‌లోని హరికి పౌరీ ఘాట్ విశిష్టతలు

హరిద్వార్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే ప్రాంతాల్లో హరికి పౌరీ ( Har Ki Pauri ) ఘాట్ తప్పకుండా ఉంటుంది.  ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. హరీకి పౌరీ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆధ్మాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. 

Dev Prayag Sangam Prayanikudu
| | | |

గంగా నది అసలు ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే -Dev Prayag Importance

భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…

Maha Kumbh Mela View
| |

Maha Kumbh Mela 2025 Rules : కుంభ మేళాలో ఈ 8 పనులు అస్సలు చేయకండి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా ఏంటి అని ఎవరినైనా అడిగితే వెంటనే మహా కుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) అని చెబుతారు. కుంభ మేళాలో ఏం చేయాలి ? ఏం చేయడకూడదు అనేది తెలుసుకుంటే ఈ ఆధ్మాత్మిక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

20 places to visit in prayagraj
| |

ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే ఈ 22 ప్రదేశాలు అస్సలు మిస్ అవ్వకండి | 22 Places To Visit In Prayagraj During Kumbh Mela

ప్రయాగ్‌రాజ్‌ అనేది ఆధ్మాత్మికంగా అత్యంత విశిష్టమైన స్థలం. దీంతో పాటు ఎన్నో వారసత్వ కట్టడాలు, నేచర్ బ్యూటీ వంటి ఎన్నో కారణాల వల్ల ప్రయాగ్‌రాజ్‌ ( Prayagraj ) మంచి ట్రావెల్ డెస్టినేషన్‌గా మారింది.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

కుంభ మేళాలో తప్పిపోతే ఏం చేయాలి ? | Missing In Maha Kumbh 2025

Maha Kumbh 2025: 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద మేళా ప్రారంభం కానుంది. అయితే ఈ మేళాలో మీరు వాళ్లు ఎవరైనా తప్పిపోతే ఈ కింది చూచనలు పాటించవచ్చు.

Digital annadana tokens for Devotees Visiting Bhadrachalam Lord Rama Temple In Telangana
| | |

భద్రాద్రి రామయ్య భక్తులకు డిజిటల్ అన్నదాన టోకెన్లు.. | Bhadrachalam Temple Annadanam Digital Tokens

భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

Unknown Facts About Sabarimala
| | |

Sabarimala Facts : 1902 లో ఒక కర్పూరం వల్ల అగ్నికి ఆహూతైన ఆలయం… శమరిమలై ఆలయం గురించి 15 ఆసక్తికరమైన విషయాలు

తెలుగు ప్రజలు ఇష్టంగా అరాధించే దేవుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy ). హరిహరాసుతుడిగా భక్తులచే పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించునేందుకు కేరళలోని శబరిమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ( Sabarimala Facts ) మీకోసం.

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela
| | | |

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

Gita Jayanti In Abids Iskcon Temple
| | |

ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

అర్జునుడికి వాసుదేవుడు ఏం చెప్పాడో అదే భగవద్గీత. 5000 ఏళ్ల నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజును ఆబిడ్స్‌లోని ఇస్కాన్ గీతా జయంతిగా ( ISKCON Gita Jayanti ) సెలబ్రేట్ చేశారు.

Shakti Peethas2
| | |

51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?

శక్తికి ప్రతీరూపంగా కొలిచే అమ్మవారిని కొలిచే వారికి శక్తి పీఠాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. భారత దేశం దాని చుట్టు పక్కన మరిన్ని దేశాల్లో మొత్తం 51 శక్తి పీఠాలు ( 51 Shakti Peethas List) ఉన్నాయి. అయితే వీటిని 18,51,108 గా వేరు వేరు చోట్ల పేర్కొన్నారు. ఈ శక్తి పీఠాలకు ఆధ్యాత్మికంగానే కాదు సంప్రదాయాలు, , ఆచారాల పరకంగా కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.