Naimisharanya : 33 కోట్ల దేవతలు నివసించే ఏకైక పుణ్యక్షేత్రం.. తప్పక చూడాల్సిన ప్రదేశం..ఎక్కడంటే ?
Naimisharanya : భారతదేశంలో ఎప్పుడూ వినని లేదా చూడని ఆధ్యాత్మిక ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం మంచి ఆప్షన్.
Naimisharanya : భారతదేశంలో ఎప్పుడూ వినని లేదా చూడని ఆధ్యాత్మిక ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం మంచి ఆప్షన్.
Meenakshi Temple : తమిళనాడులోని మదురై నగరం ఆధ్యాత్మికతకు, కళలకు, సంస్కృతికి ప్రసిద్ధి. ఈ నగరానికి మకుటం లాంటిది మీనాక్షి సుందరేశ్వర దేవాలయం.
మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.