IRCTC : తక్కువ ధరలో గంగాసాగర్ యాత్ర.. మీ తల్లిదండ్రులకు ఐఆర్సీటీసీ స్పెషల్ గిఫ్ట్.. ప్యాకేజీ వివరాలివే
IRCTC : మన పెద్దలకు, తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
IRCTC : మన పెద్దలకు, తల్లిదండ్రులకు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
IRCTC : ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునేవారికి ఐఆర్సీటీసీ టూరిజం ఒక స్పెషల్ టూర్ ప్యాకేజ్ను అందుబాటులోకి తెచ్చింది.
Travel Insurance : రైలులో ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, ప్రయాణంలో అనుకోని ప్రమాదాలు జరిగితే?
IRCTC : కొత్త ప్రదేశాలను చూడాలని ఎప్పుడూ అనుకుంటున్నారా? ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా..అది కూడా రైలులో వెళ్లాలని అనిపిస్తుందా..
Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్ను ప్రకటించింది.
RailOne : రైలు టికెట్లు బుక్ చేయడానికి ఒక యాప్… ప్లాట్ఫారమ్ టికెట్ల కోసం మరో యాప్… ప్రయాణంలో ఆహారం బుక్ చేసుకోవడానికి ఇంకో యాప్… రైలు ఎక్కడ ఉందో చూడటానికి, ప్రయాణంలో సహాయం కోసం…
Indian Railways : భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం ఒక సరికొత్త, అద్భుతమైన యాప్ను విడుదల చేసింది.
Indian Railways : భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రైలులో తమతమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మందికి చౌక రవాణా సాధనంగా రైలు ప్రయాణం మారింది. వచ్చే నెల అంటే జూలై 1, 2025 నుండి రైలు ప్రయాణానికి మరింత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయ రైల్వే తొలిసారిగా ప్యాసింజర్ రైలు ఛార్జీలను పెంచబోతోంది. ఈ ఛార్జీల పెంపు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, మీ ప్రయాణ బడ్జెట్పై…
Railway Rules : రైలు ప్రయాణాలు చాలామందికి సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఏసీలు పనిచేయకపోవడం, రైలు ఆలస్యంగా నడవడం, లేదంటే రైలు దారి మళ్లించడం వంటివి.
Indian Railways : మన దేశంలో రైలులో ప్రయాణించే వారి సంఖ్య ఇతర వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అందుకే రైల్వేశాఖ, ముఖ్యంగా ఐఆర్సీటీసీ (IRCTC), ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణికులను మోసుకెళ్లే రవాణా సదుపాయంగా రికార్డు సృష్టించింది.
IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది.
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.
ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమేటివ్స్ (ట్రైన్ ఇంజిన్లు) తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ.
దేహానికి నరాలు ఎలాగో మన దేశానికి రైల్వే లైను కూడా అలాంటిది. ఎన్ని నరాలో అన్ని ట్రాకులు అన్ని సర్వీసులతో ప్రతీ భారతీయుడి జీవితంలో ఒక విడదీయరాని అంశంగా మారింది రైలు బండి ( 100 Years Of Electric Railways ) ఇలాంటి భారతీయ రైల్వే అరుదైన మైలు రాయిని చేరుకుంది. ఆవిరి ఇంజిన్ నుంచి విద్యుత్తో నడిచే రైల్వే ఇంజిన్లను ప్రవేశపెట్టి 2025 ఫిబ్రవరి 3 తేదీ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది.
దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు
మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…
రైల్వే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ తీసుకువచ్చింది ఐఆర్సిటీసి. ఇక జేబులో డబ్బు లేకున్నా సరే టికెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశం కల్పిస్తోంది. బుక్ నౌ పే లేటర్ ( IRCTC Book Now Pay Later ) స్కీమ్ వల్ల ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందామా..
మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.