కుమారధార తీర్థ ముక్కోటికి TTD విస్తృత ఏర్పాట్లు | Kumaradhara Theertha Mukkoti

Kumaradhara-Pasupudhara Theertha Mukkoti

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. 

ఒంటిమిట్ట ఆలయంలో మహా సంప్రోక్షణం , అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవం | Vontimitta Temple

Maha Samprokshanam Programs Commence at Vontimitta Temple

వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Vontimitta Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రచారం వేగంగా జరుగుతోంది. మరెన్నో విషయాలు ఈ పోస్టులో

Srinivasa Mangapuram: యోగా నరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)

శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..

NRI Telugu: ఎన్నారై తెలుగువారికి టీటీడి శుభవార్త…వీఐపీ దర్శనాల టికెట్లు డబుల్

TTD News For NRI Telugu

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అని అనుకునే తెలుగు ఎన్నారైలకు (NRI Telugu) శుభవార్త.  విదేశాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు (APNRTS)  ప్రస్తుతం అందిస్తున్న డైలీ టికెట్లను భారీగా పెంచింది తితిదే. 

Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి

Tirupati Railway Station Renovation Updates (6)

తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Tirumala Anna Prasadam : శ్రీవారి భక్తులకు శుభవార్త…అన్న ప్రసాదంలో కొత్తగా చేరిన మసాలా వడ

Masala Wada In Tirumala Anna Prasadam

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? టైమింగ్, టికెట్ ధర వివరాలు -Nelapattu Bird Sanctuary Guide

Flamingo Festival 2025 At Nelapattu Bird Sancturay

రెండు రెక్కలు…వేల కిమీ ప్రయాణం…అలసిసొలసిపోయే వలస పక్షుల సం ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival ) అనే పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌లో పక్షుల పండగను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చదవండి.

Flamingo Festival 2025 at Nelapattu : జనవరి 18 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. ఈ వేడుక విశేషాలివే !

Flamingo Festival 2025 at nelapattu

అరుదైన పక్షులకు తాత్కాలిక అతిథ్య ఇచ్చే నేలపట్టులో నాలుగేళ్ల తరువాత ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుక ( Flamingo Festival 2025 at Nelapattu ) విశేషాలు, ముఖ్యమైన తేదీలు ఇవే.

ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts

Flamingo Festival 2025 Facts

విదేశీ పక్షులకు ఆవాసంగా మారింది తిరుపతిలోని నేలపట్టు బర్డ్ శాంక్చువరి . వేలాది కిమీ ప్రయాణించి సైబీరియా, రష్యా ( Russia ), ఆఫ్రికా, శ్రీలంకా ( Sri Lanka ) వంటి దేశాల నుంచి వచ్చే ఎన్నో రకాల పక్షులను చూసేందుకు ఏపీ ప్రభుత్వం ఏటా ఫ్లెమింగోస్ ఫెస్టివల్ ( Flamingos Festival 2025 Facts ) నిర్వహిస్తుంది. ఈ ఫెస్టివల్ విశేషాలు ఇవే…

Vaikunta Ekadasi 2024 : శ్రీనివాస మంగాపురంలో ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు , వివరాలు ఇవే | Vaikunta Ekadasi At Srinivasa Mangapuram

Vaikunta Ekadasi In Sri Kalyana Venkateswara Temple In Srinivasa Mangapuram

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…

Tirmala Tirupati Devasthanam (67)

Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్‌ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే. 

Tirumala Updates : శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్స్..మార్చి నెల కోటా విడుదల వివరాలు

Tirmala Tirupati Devastanam

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.

error: Content is protected !!