India Tourism : అక్టోబర్లో ఎక్కడికి వెళ్దాం? చల్లని వాతావరణం, పచ్చని అందాలు ఈ 3 ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
India Tourism : మన దేశంలోని చాలా చోట్ల అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గిపోయి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి.
Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.
మహాకుంభ మేళాలో రక్షణ విషయంలో పోలీసు యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరిగే ప్రయాగ్ రాజ్లో అండర్ వాటర్ డ్రోన్లను ప్రవేశపెట్టింది యూపీ పోలీసు శాఖ. ఈ డ్రోన్లు నీటిలోపల ఉన్న వస్తువులను గుర్తించగలవు. ప్రాదేశిక్ ఆర్మడ్ కాంస్టాబులరీ, వాటర్ పోలీసు సంయుక్తంగా ఈ డ్రోన్లను నిర్వహించనున్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి.
భారత దేశంలో కాశీ నగరం, రామేశ్వరానికి ఉన్న ప్రాధాన్యత మరో నగరానికి లేదు. మరీ ముఖ్యంగా కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ( Kashi Travel Guide ) ఒకటి. ఈ నగరం, భూమి ఉన్నంత వరకు ఉంటుంది అంటారు. అంతటి మహామాన్వితమైన ప్రదేశమే కాశీ. ఈ స్టోరిలో కాశీ నగరంలో ఏం చూడాలి, కాశీ చరిత్ర ఏంటి ఆధ్మాత్మిక ప్రాధాన్య ఏంటి ? కాశీ వారణాసికి పేర్ల ప్రాధాన్యత..ఇలా కంప్లీట్ సమాచారం మీ కోసం.