Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!
Indian Railways: రైలు టికెట్ బుకింగ్లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది.
Indian Railways: రైలు టికెట్ బుకింగ్లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది.
Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్ఢా నుంచి కశ్మీర్కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది.