మహా శివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ | Maha Shivaratri Special Busses

TGSRTC TO RUN 3000 SPECIAL BUSSES TO LORD SHIVA TEMPLES FOR MAHA SHIVARATRI ACROSS TELANGANA

మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.

TGSRTC: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి స్పెషల్ డిస్కౌంట్

TGSRTC

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్  చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

TGSRTC : బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్

TGRTC

బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకిం‌గ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…

కుంభమేళా: ఖర్చు విషయంలో తెలుగు భక్తులు.. తగ్గేదేలే | Telugu Devotees To Kumbh Mela

Telugu Devotees to kumbh Mela

“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.

కాకినాడ నుంచి కుంభమేళాకు డైరక్ట్ ఆర్టీసీ బస్సులు…బుక్ చేయడం ఇలా | Kakinada to Kumbh Mela

Kakinada To Kumbh Mela APSRTC Busses

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కాకినాడ నుంచి డైరక్టుగా బస్సులు ( Kakinada to Kumbh Mela ) నడపనున్నట్టు తేదీలు, చార్జీల వివరాలు తెలిపింది. పూర్తి వివరాలు….

కుంభమేళాకు వెళ్లే ఏపీ ఆర్టీసి బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి ? టికెట్ ధర ఎంత ? | APSRTC Busses To Kumbh Mela

APSRTC Busses To kumbh Mela

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…

error: Content is protected !!