Tour Package : కార్తీక మాసం స్పెషల్ ప్యాకేజీ.. కేవలం 650 రూపాయలకే లంబసింగి టూర్!
Tour Package : శీతాకాలం ప్రారంభం కాగానే ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ, లంబసింగి పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకొని సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
Tour Package : శీతాకాలం ప్రారంభం కాగానే ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయ, లంబసింగి పర్యాటక ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకొని సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
Travel Tips 06 : జేబుకు చిల్లు పడకండా ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? అయితే అయితే ఈ 7 హ్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి.
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
Free Bus Travel For Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త. త్వరలో ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించే దిశలో అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…
“కొంతమందికి తమ జీవితంలో ఒక్కసారి కూడా మహా కుంభమేళాలో ( Telugu Devotees To Kumbh Mela ) స్నానం చేసే అవకాశం లభించదు. అలాంటిది మాకు అవకాశం వచ్చింది. డబ్బు గురించి ఆలోచించి వెనక్కి తగ్గేదేలే అంటున్నారు తెలుగు భక్తులు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కాకినాడ నుంచి డైరక్టుగా బస్సులు ( Kakinada to Kumbh Mela ) నడపనున్నట్టు తేదీలు, చార్జీల వివరాలు తెలిపింది. పూర్తి వివరాలు….
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్రాజ్తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…