Meenakshi Temple : కోరిన కోర్కెలు తీర్చే మరకతవల్లి.. ఒక్కసారి వెళ్లారంటే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి
Meenakshi Temple : తమిళనాడులోని మదురై నగరం ఆధ్యాత్మికతకు, కళలకు, సంస్కృతికి ప్రసిద్ధి. ఈ నగరానికి మకుటం లాంటిది మీనాక్షి సుందరేశ్వర దేవాలయం.
Discover the enchanting beauty of Tamil Nadu with our tailored tour packages! Immerse yourself in the rich cultural heritage, stunning temples, and breathtaking landscapes of this vibrant South Indian state. From the historical marvels of Madurai and Thanjavur to the serene beaches of Mahabalipuram and the lush hills of Kodaikanal, Tamil Nadu offers an unforgettable experience for every traveler. Join us for a journey filled with delicious cuisine, traditional arts, and warm hospitality. Explore Tamil Nadu – where history meets tradition!
Meenakshi Temple : తమిళనాడులోని మదురై నగరం ఆధ్యాత్మికతకు, కళలకు, సంస్కృతికి ప్రసిద్ధి. ఈ నగరానికి మకుటం లాంటిది మీనాక్షి సుందరేశ్వర దేవాలయం.
Kanchi Kamakshi : వరలక్ష్మీ వ్రతం అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మవారి ఆశీస్సులు. ఈ పవిత్రమైన సమయంలో అమ్మవారి ఆలయాల గురించి తెలుసుకోవడం చాలా శుభకరం.
నీలగిరి కొండల్లో కొలువై ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఊటి (Ooty Itinerary ). భారత దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఈ ప్రాంతానికి వెళ్లేందుకు దేశం నలుమూలల నుంచి టూరిస్టులు ఇష్టపడుతుంటారు. ఒక వేళ మీరు కూడా ఊటి వెళ్లందుకు ప్లాన్ చేస్తోంటే…జస్ట్ 3 రోజుల్లో ఏఏ ప్రాంతాలను కవర్ చేయవచ్చో పూర్తి ప్లాన్ అందిస్తున్నాం. చూడండి.
భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.
స్కూల్, కాలేజీలో ఉన్నా ఉద్యోగం చేస్తున్నా ఎండాకాలం అంటే అందరికి జాలిగా ఏదైనా టూర్కు వెళ్లాలి అనిపిస్తుంది. మీరు కూడా అలా వెళ్లాలి అనుకుంటే అది కూడా రోడ్ ట్రిప్ ప్లాన్ (Road Trip Destinations in India) చేస్తోంటే ఈ పోస్టు మీ కోసమే.
శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
సమ్మర్లో ఎక్కువ మంది విజిట్ చేసే హిల్ స్టేషన్లో ఊటి కూడా ఒకటి. ఎండాకాలం చాలా మంది పర్యాటకులు ఊటికి (Ooty’s E Pass System) వెళ్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఊటి వెళ్లడానికి భయపడుతున్నారు. వెళ్లినా వెనక్కి వెచ్చేస్తున్నారు. ఎందుకంటే…
భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచే పంబన్ బ్రిడ్జిని (Pamban Bridge Inauguration) ప్రధాన మంత్రి మోడి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం శ్రీలంకా (Sri Lanka) పర్యాటనలో ఉన్న ఆయన తరువాత తమిళనాడు వెళ్లనున్నారు.
బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని ( New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది. ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తమిళనాడులో పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజా మదురై మీనాక్షి అమ్మవారి దర్శించుకోవడానికి మదురై కి రీచ్ అయ్యారు.అయితే ఈ యాత్రలో ఆయన ఇప్పటి వరకు సందర్శించిన పవిత్ర క్షేత్రాలు ఏంటో చూద్దాం రండి.
తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.
కార్తికమాస మహా దీపోత్సవం సందర్భంగా (Arunachala Deepostavam ) తిరువణ్ణామలై శివన్నామ స్మరణతో మార్మోగింది. తమిళనాడు నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహా దీప దర్శనం చేసుకుని భక్తులు తరించారు.
అరుణాచలం ఆలయం లేదా అరుణాచలేశ్వరర్ ( Arunachalam ) ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళుతుంటారు. మరీ ముఖ్యంగా “మహా దీపం” , గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు చాలా మంది వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరువణ్ణామలై వెళ్తుండటంతో అక్కడి స్థానిక పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటిని పాటించి ప్రశాంతంగా దీప దర్శనం, గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు.
పళని క్షేత్రం ( Palani Temple) చాలా పురాతనమైనది. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రం ఇది. ఇక్కడ కావడి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి అభిషేకం చేసి తరువాత ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు.
ఆలయాలకు ఆలవాలమైన తమిళనాడులో బృహదీశ్వరాలయ ఆలయాన్ని (Brihadeeswara Temple ) పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తారు.