తిరుమలలో ఉగ్రదాడి జరిగితే ? ఆక్టోపస్ ఫోర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడండి.. | Tirumala Security Forces

Tirumala Security Forces

కశ్మీర్‌లోని పహల్గాం‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.

Pahalgam : పహల్గాంకు ఆ పేరు ఎలా వచ్చింది ? పరమశివుడికి ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి ?

pahalgam

పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్‌. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది. 

జమ్మూ కాశ్మీరులో పవిత్రమైన 10 ఆలయాలు | Top 10 Temples In Jammu and Kashmir 

Top 10 Temples In Jammu and Kashmir 

మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్‌నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.

కాశ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ వాసులు…హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేసిన ప్రభుత్వం | Telangana Tourists Stranded in Kashmir

Pahalgam terror attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.

జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? | Jammu and Kashmir

how jammu and kashmir got its name

జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు. 

Nehru Zoological Park లో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్…షెడ్యూల్ అండ్ రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే

Nehru Zoological Park Summer Camp

వన్యప్రాణులు, ప్రకృతిని ఇష్టపడే పిల్లల కోసం హైదరాబాద్ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ క్యాంపు వల్ల విద్యార్థులకు వినోదం, విఙ్ఞానం రెండూ లభిస్తాయి. 

కైలాష్ మానసరోవర యాత్ర ఎలా వెళ్లాలి ? ఎంత ఖర్చు అవుతుంది ? ఎన్ని .. | Kailash Mansarovar Yatra 2025

Mount Kailash

5 సంవత్సరాల గ్యాప్ తరువాత పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra 2025) మొదలు కానుంది. ఇది భారతీయులకు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన యాత్ర. దీంతో పాటు భారత్ – చైనా మధ్య బంధం మెరుగుపడేందుకు కూడా ఈ యాత్ర దోహదం చేస్తుంది. 

ఆధునిక అంటరానితనం…ఫుడ్ డిలివరీ ఏజెంట్‌కు చేదు అనుభవం | Blinkit Delivery Worker

Blinkit Delivery Worker

ఢిల్లీలో ఇటీవలే జరిగిన ఒక ఘటనతో (Blinkit Delivery Worker) అంటరానితనం గురించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. బాగా చదువుకున్న హై క్లాస్ సొసైటీల్లో వివక్షత ఎలా కొత్త రూపాన్ని ధరించిందో ఈ ఘటన చాటి చెబుతోంది. బ్లింకిట్ అనే డిలివరీ సంస్థలో ఒక చదువుకున్న పెద్ద అధికారి ఒక్క రోజుకోసం డిలివరీ ఏజెంటుగా చేరాడు…

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates

Char Dham Yatra 2025 Starting Date

గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది. 

“ భారత్ లాంటి దేశం ఎక్కడా లేదు” …5 వారాలు భారత్‌లో గడిపిన Canadian Vlogger అభిప్రాయం

Canadian Vlogger William Rossy

ప్రయాణాలు మనను మనకు తెలియకుండానే మార్చేస్తాయి. దీనికి ఉదాహరణకే కేనడాకు చెందిన (Canadian Vlogger) విలియం రోసీ అనే ట్రావెల్ వ్లాగర్. 5 వారాల పాటు భారత్‌లోని వివిధ ప్రాంతాను సందర్శించిన విలియం ఎన్నో అవాక్కయ్యే, మరిచిపోలేని అనుభవాలను సొంతం చేసుకున్నట్టు తెలిపాడు. 

చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism

IRCTC Tourism

చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.

హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండి దేవి ఆలయం | Maa Chandi Devi Temple

Maa Chandi Devi Temple Haridwar

నమస్కారం, ప్రయాణికుడు ట్రావెల్ బ్లాగ్‌కు స్వాగతం. ఈ రోజు హరిద్వార్‌లోని అతి పవిత్రమైన మా చండీదేవి ఆలయం (Maa Chandi Devi Temple) గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శివాలిక్ పర్వత శ్రేణుల్లో నీల్ పర్వత్‌పై కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్మాత్మికంగానే కాదు…చారీత్రత్మకంగా, పౌరాణికంగా కూడా అతి విశిష్టమైనది.

Char Dham Yatra 2025 : ఛార్‌ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్

Chardham Yatra 2025

భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది. 

Adi Kailash Yatra 2025 : ఏప్రిల్ 30 నుంచి ఆది కైలాష్ యాత్రకు ఐఎల్పి జారీ షురూ

Adi Kailash Yatra 2025

ఆది కైలాష్ యాత్ర అప్టేడ్ కోసం (Adi Kailash Yatra 2025)  వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఉత్తరాఖండ్‌లో జరిగే ఈ యాత్రను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రయాణానికి కావాల్సిన ఇన్నర్ లైన్ పర్మిట్‌ను 2025 ఏప్రిల్ 30వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. 

ఎలుకలు, బొద్దింకలు, చిల్లర తిరిగివ్వని క్యాటరింగ్ సిబ్బంది… 46 గంటల ట్రైన్ జర్నీలో ఫ్రెంచ్ యూట్యూబర్ అనుభవాలు | Indian Train Journey

Indian Train Journey

భారత్‌లో ప్రతీ సంవత్సరం సుమారు 700 కోట్ల మంది, ప్రతీ రోజు సుమారు 3 కోట్ల మంది వరకు రైలులో ప్రయాణిస్తారు (Indian Train Journey). గత దశాబ్ద కాలంలో రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఫుడ్, కోచుల్లో పరిశుభ్రత, సదుపాయాలు పెరిగాయి. మనం అది చూశాం. ఇదీ చూశాం  కాబట్టి పరిస్థితి ఏ మాత్రం మారిందో మనకు బాగా తెలుసు.

Amarnath Yatra 2025 : అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం…ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసా?

amarnath Yatra 2025

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న 2025 అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra 2025) సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. ఒక వేళ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రకు వెళ్లాలని అనుకుంటే ఈ ప్రయాణం సాఫీగా సాగేందుకు కావాల్సిన సమాచారం అంతా మీకోసం అందిస్తున్నాం.

Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?

Flight Attendants

మీరు విమాన ప్రయాణం చేసి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. అదేటంటే విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎయిర్‌హోస్టెస్ (Flight Attendants) తన చేతిని ఇలా లాక్ చేసుకుని కూర్చుంటుంది. ఇది కాస్త అసహజంగా అనిపించినా ఇలా చేయడం వేనక ఒక సేఫ్టీ రీజన్ కూడా ఉంది. 

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

Kedarnath Yatra 2025

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

Nehru Zoological Park : అంబేద్కర్ జయంతి రోజు కూడా తెరిచి ఉండనున్న జూపార్క్ 

Nehru Zoological Park

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు (Nehru Zoological Park) డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన తెరిచే ఉంటుంది. నిజానికి జూపార్క్ ప్రతీ సోమవారం సందర్శకుల కోసం మూసివేస్తారు. 

“యూకే, భారత్ నుంచి నేర్చుకో”… ట్రైన్లో ఫుడ్ డిలివరి…వావ్ అన్నట్రావెల్ వ్లాగర్ | On-Train Food Delivery

On-Time Food Delivery

భారత్ అంటే ఏంటో భారత్‌కు వస్తేనే తెలుస్తుంది. అలాగే భారత్ ఏంటే ఏంటో తొలిసారి భారత్‌కు వచ్చిన వారిని అడిగితేనే తెలుస్తుంది. ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్న మన దేశానికి వచ్చిన ఒక బ్రిటిష్ యూట్యూబర్ రైళ్లో ఉండగానే ఫుడ్ డిలివరి యాప్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తన సీటు వద్దకే ఆర్డర్ ఫుడ్ రావడంతో (On-Train Food Delivery) అవాక్కయ్యాడు..భారత్ నుంచి నేర్చుకోమని యూకేకు సలహా ఇచ్చాడు.

error: Content is protected !!