Char Dham Yatra : భక్తులకు శుభవార్త.. 24 గంటల నిషేధం ఎత్తివేత.. చార్ ధామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్!
Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర పై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తేసినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు.
Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర పై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తేసినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు.
Char Dham Yatra : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో శిలాయ్ బ్యాండ్ వద్ద శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒక కార్మికుల క్యాంప్ పై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు
Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.
ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది.
హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్నాథ్ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు.
కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.
గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది.
చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.